Rahul Gandhi: రాహుల్ గాంధీపై “సభా హక్కుల తీర్మానం” ప్రవేశపెట్టనున్న బీజేపీ..
- లోక్సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
- సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టనున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ విరుచుకుపడుతోంది. చైనా దళాలు భారతదేశంలోకి చొచ్చుకువచ్చాయని, ట్రంప్ ప్రమాణస్వీకారంలో ఆహ్వానం కోసం ప్రధాని మోడీ, జైశంకర్ని యూఎస్కి పంపించారంటూ సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం వివాదాస్పదమైంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీకి కౌంటర్ ఇస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలకు రుజువులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Read Also: Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
Also Read
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. లోక్సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఆధారాలు అందించకోతే ఆయనపై ప్రత్యేక హక్కుల నోటీసులు తీసుకువావాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సభా హక్కుల తీర్మానం, ఇది హక్కుల్ని దుర్వినియోగం చేయడం లేదా పార్లమెంట్ని తప్పుదారి పట్టించే సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రయోగించవచ్చు.
సోమవారం లోక్సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మేకిన్ ఇండియా విఫలమైందని, చైనా బలగాలు మన దేశ భూభాగంలో ఉన్నాయని ఆరోపించారు. చైనా మన దేశంలోని 4000 చ.కి.మీ ఆక్రమించిందని, ప్రభుత్వం ఏ భూమిని ఆక్రమించలేదని తప్పుగా చెబుతోందని ఆయన అన్నారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కోసం “ప్రధానమంత్రి ఆహ్వానం పొందడానికి” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను అనేకసార్లు అమెరికాకు పంపారని ఆరోపించారు. దీనిపై జైశంకర్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతున్నారని, ఇది రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని అన్నారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!