Sonia Gandhi: రాష్ట్రపతిపై వ్యాఖ్యల ఫలితం.. సోనియాగాంధీపై ‘‘సభా హక్కుల తీర్మానం’’
- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అని స్పందించడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతిని అవమానించే, కించపరిచే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టారు. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Read Also: NVS-02 NavIC: “నావిక్ శాటిలైట్” క్రాష్ అవుతుందా..? ఎక్కడ విఫలమైంది..? ఇస్రో ఆందోళన..
Also Read
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
గంటసేపు ప్రసంగం తర్వాత సోనియా గాంధీ మాట్లాడుతూ..‘‘ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చివరకు చాలా అలసిపోయారు, ఆమె మాట్లాడటం కష్టంగా ఉంది, పాపం’’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ అత్యున్నత రాజ్యాంగ స్థానాన్ని అవమానించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, సోనియా గాంధీ వ్యాఖ్యల్ని రాష్ట్రపతి కార్యాలయం కూడా తప్పుపట్టింది. ప్రధాని నరేంద్రమోడీ సోనియా గాంధీపై విమర్శలు చేశారు. ‘‘రాజ కుటుంబం (గాంధీ కుటుంబం) నుంచి వేరే వ్యక్తి అత్యున్నత స్థానంలో ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు’’ అని దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!