BJP: అహ్మదాబాద్ వేదికగా చింతన్ శిబిర్.. హర్ధిక్ పటేల్ పటేల్ చేరిక, ఎన్నికలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘నవ కల్పన్ శింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. వరస పరాజయాలను నుంచి బయటపడేందుకు పార్టీకి కొత్త రూపు సంతరించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ వంతు వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి బీజేపీ ‘ చింతన్ శిబిర్’ ను ప్రారంభించనుంది. 2022 ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ఈ చింతన్ శిబిర్ ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు బీజేపీ చింతన్ శిబిర్ సాగనుంది. చింతన్ శిబిర్ 40 మంది నేతలతోనే జరుగుతుంది. ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను చింతన్ శిబిర్ నుంచి దూరంగా ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
1998 నుంచి వరసగా గుజరాత్ లో బీజేపీనే అధికారం ఉంది. మరోసారి గుజరాత్ లో అధికారం చేజిక్కించుకునేలా వ్యూహాలు రచించేలా, పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా ఈ చింతన్ శిబిర్ సాగనుంది. ప్రతిపక్షాల విమర్శలుకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో అధినాయకత్వం చర్చించనుంది. ఈ చింతన్ శిబిర్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర మంత్రి, గుజరాత్ ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read
- Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్... బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
- August 14, 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
దీంతో పాటు పాటీదార్ ఉద్యమ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న హర్ధిక్ పటేల్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్ధిక్ పటేల్ తో పాటు ప్రతిపక్ష నేత శైలేష్ పర్మార్ వంటి నేతలు బీజేపీతో టచ్ లో ఉన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీలోని ఓ వర్గం హర్ధిక్ పటేల్ ను పార్టీలో చేర్చుకోవడానికి అనుకూలంగా లేదు. గుజరాత్ లోని 182 అసెంబ్లీ నియోజక వర్గాలకు గానూ… ఈసారి 150 సీట్లను గెలుచుకుని మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకి 149 సీట్ల రికార్డును బద్ధలు కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్ర
తాజావార్తలు
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు ‘కదిరి కాకాజీ’ టైటిల్ ఫిక్స్ చేసారా?
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
ట్రెండింగ్
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!