Nitish Kumar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో బిహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ.. 2024 ఎన్నికలే లక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సమావేశమయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్.. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు కోసం ప్రతిపక్ష నేతల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమావేశమయ్యారు. వామపక్ష నేతలైన సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. శరద్ పవార్తో సమావేశం అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. “చాలా మంచి సంభాషణ జరిగింది. ఈ (బీజేపీ) నేతలు ఏ పనీ చేయడం లేదు. ఐక్యంగా ఉండటమే ముఖ్యం. ప్రతిపక్షాలన్ని ఏకం చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలన్ని ఏకమైతే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుంది.”
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పీఎం శ్రీ పేరుతో దేశవ్యాప్తంగా మోడల్ స్కూళ్లు
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ నేత ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఉదయం సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యను కలిశారు. నితీశ్ కుమార్ మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ను కూడా కలిశారు. బీహార్ అసెంబ్లీలో 16 మంది లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు నితీష్ ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తున్నారు. వీరిలో 12 మంది సిపిఐ-ఎంఎల్ (ఎల్), సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు చొప్పున ఉన్నారు.
Bihar CM Nitish Kumar meets NCP chief Sharad Pawar, in Delhi pic.twitter.com/OvT3MS8Cga
— ANI (@ANI) September 7, 2022
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!