Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్! బ్లాక్ బాక్స్ సమాచారంపై..!
- అజిత్ పవార్ విమాన ప్రమాద కేసులో బిగ్ ట్విస్ట్!
- వేడికి దెబ్బతిన్న రెండు ఫ్లైట్ రికార్డర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే తాజాగా విమానంలో ఉన్న రెండు ఫ్లైట్ రికార్డర్లు తీవ్రమైన వేడి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించింది. దీంతో సమాచారాన్ని సేకరించేందుకు తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కాక్పిట్ ఆడియో డేటాను సేకరించేందుకు విదేశీ సహాయాన్ని కోరాయి. భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక విదేశీ సహాయం కోరినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Emmanuel Macron: ముంబై రోడ్లపై సామాన్యుడిలా ఫ్రెంచ్ అధ్యక్షుడు జాగింగ్.. వీడియో వైరల్
Also Read
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
విమానంలో రెండు స్వతంత్ర ఫ్లైట్ రికార్డర్లు ఉన్నాయి. ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR). రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ఉంది. ప్రమాదం సమయంలో రెండు పరికరాలు ఎక్కువసేపు వేడికి గురి కావడంతో దెబ్బతిన్నట్లుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. నష్టం జరిగినప్పటికీ L3-కమ్యూనికేషన్స్ తయారు చేసిన DFDRని ఫ్లైట్ రికార్డర్ లాబొరేటరీలో AAIB విజయవంతంగా డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హనీవెల్ తయారు చేసిన CVRను సేకరించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ సహాయం కోరాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి
జనవరి 28న అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. బారామతిలో ల్యాండింగ్ జరుగుతుండగా ప్రమాదశాత్తు కూలిపోయింది. దీంతో అజిత్ పవార్తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంపై ఎన్సీపీ అనుమానాలు వ్యక్తం చేయడంతో దర్యాప్తు బృందాలు సీరియస్గా తీసుకున్నారు.
తాజావార్తలు
-
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్ల్లోనే ప్రపంచ క్రికెట్ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..