Aurangzeb’s tomb: ఔరంగజేబు సమాధి మూసివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పర్యటనపై వివాదం అయిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని 5 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది భారత పురావస్తు శాఖ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఇటీవల అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించడంపై మహారాష్ట్రలో భారీ వివాదం నెలకొంది.. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నాన్ని పరిరక్షిస్తున్న భారత పురావస్తు శాఖ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అంతకుముందే మసీదు కమిటీ ఆ స్థలాన్ని తాళం వేయడానికి ప్రయత్నించింది.. కానీ, మేం దానిని తెరిచాము. ఇప్పుడు ఐదు రోజుల పాటు సమాధిని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని .. పరిస్థితిని సమీక్షించి, దానిని తెరవాలని లేదా మరో ఐదు రోజులు మూసి ఉంచాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని పురావస్తు శాఖ ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలన్ ప్రసాద్ చౌలే వెల్లడించారు.
Read Also: Beeda Masthan Rao: చంద్రబాబు నన్ను బలిపశువును చేశారు..!
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
ఇక, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని ఐదు రోజుల పాటు మూసి ఉంచుతారు అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్న విషయం తెలిసిందే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నాయకుడు గజానన్ కాలే చేసిన ట్వీట్ తర్వాత ఔరంగాబాద్లోని ఖుల్తాబాద్లోని ఒక మసీదు కమిటీ దానిని లాక్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత పురావస్తుశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.. ఆర్కియాలజీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ సమాధికి మసీదు కమిటీ లాక్ చేయాలని చూసింది.ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు..
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!