Amma Jayalalithaa Death Mystery Live: జయలలిత వైద్యం.. శశికళ కనుసన్నల్లో..
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ పురచ్చితలైవి జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే వుంది. 2016లో చెన్నైలోని అత్యున్నత ఆసుపత్రిలో చేరిన జె జయలలిత మరణంపై దర్యాప్తు జరగాలని మాజీ న్యాయమూర్తి ఒక సుదీర్ఘ నివేదికలో పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన వివాదాస్పద ఖాతాలను జల్లెడ పట్టేందుకు 2017 లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏ. ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. 2021లో డిఎంకె రాష్ట్ర బాధ్యతలు చేపట్టినప్పుడు, జయ లలిత మరణానికి దారితీసిన పరిస్థితులను వివరంగా దర్యాప్తు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే నివేదిక బయటపడింది. అయితే, జయలలిత నెచ్చెలి శశికళ కనుసన్నల్లోనే వైద్యం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని శశికళ ఖండిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!