Amma Jayalalithaa Death Mystery Live: జయలలిత వైద్యం.. శశికళ కనుసన్నల్లో..
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ పురచ్చితలైవి జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే వుంది. 2016లో చెన్నైలోని అత్యున్నత ఆసుపత్రిలో చేరిన జె జయలలిత మరణంపై దర్యాప్తు జరగాలని మాజీ న్యాయమూర్తి ఒక సుదీర్ఘ నివేదికలో పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన వివాదాస్పద ఖాతాలను జల్లెడ పట్టేందుకు 2017 లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏ. ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. 2021లో డిఎంకె రాష్ట్ర బాధ్యతలు చేపట్టినప్పుడు, జయ లలిత మరణానికి దారితీసిన పరిస్థితులను వివరంగా దర్యాప్తు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే నివేదిక బయటపడింది. అయితే, జయలలిత నెచ్చెలి శశికళ కనుసన్నల్లోనే వైద్యం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని శశికళ ఖండిస్తోంది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..