Jammu Kashmir: టార్గెటెడ్ కిల్లింగ్స్ పై అమిత్ షా హైలెవల్ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కలకలం రేపుతున్నాయి. వరసగా కొన్ని రోజులుగా ఉగ్రవాదులు అమాయకమైన హిందువులను, ముస్లింలను చంపుతున్నారు. గురువారం కాశ్మీర్ కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు వలస కార్మికులను చంపేశారు. దీంతో లోయ నుంచి కాశ్మీరి పండిట్లు పెద్ద సంఖ్యలో వలస వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ కిల్లింగ్స్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఈ మీటింగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్ర హోంశాఖ సీసీ అజయ్ కుమార్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ హాజరయ్యారు. కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్, హిందువుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఉగ్రవాదుల ఏరివేతను గురించి చర్చించారు.
Also Read
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
కాశ్మీర్ లో గత వారం రోజులుగా టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ తో మొదలైన టెర్రరిస్టుల టార్గెట్ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ తరువాత హిందూ మహిళా ఉపాధ్యాయురాలితో పాటు రాజస్థాన్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరగిన కొన్ని గంటల్లోనే తాజాగా బీహార్ కు చెందిన మరో ఇద్దరు వలస కూలీలను టెర్రరిస్టులు చంపారు. దీంతో లోయలోని కాశ్మీరీ పండిట్లు భయాందోళలకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆందోళన చేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!