Assam Flood: అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు.. 45కి చేరిన మృతులు
- అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు
- 45కి చేరిన మృతులు.. బాధితులు శిబిరాలకు షిప్ట్
- మరిన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలన్న అస్సాం సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. 1,275 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది. దీంతో 6.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు 72 సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగంలోకి బృందాలను బాధితులను శిబిరాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే వరదలు కారణంగా చనిపోయిన వారి సంఖ్య 45కు చేరింది. ఇక కాజిరంగా నేషనల్ పార్క్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో 233 అటవీ చెక్పోస్టులలో 95 ముంపునకు గురయ్యాయి. అలాగే కర్బీ అంగ్లాంగ్లోని పొరుగున ఉన్న కొండలకు అడవి జంతువులు వెళ్లిపోయాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జీతం తీసుకోనన్న పవన్.. దణ్ణం పెట్టిన డైరెక్టర్!!
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ఇక రాబోయే నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 3-4 రోజులు రాష్ట్రానికి చాలా క్లిష్టమైనవని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. బ్రహ్మపుత్ర, దేశాంగ్, సుబంసిరి, దేఖో, బురిదేహింగ్, బెకి మరియు బరాక్ వంటి అస్సాం గుండా ప్రవహించే వివిధ నదులు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు..
రాష్ట్ర విపత్తు రెస్క్యూ ఫోర్స్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ నుంచి తొమ్మిది మంది సిబ్బందితో కూడిన ధేమాజీ జిల్లాలోని రెస్క్యూ టీం కూడా జూన్ 30న ఆపరేషన్ మధ్యలో సియాంగ్ నదిలో బోటు బోల్తా పడటంతో విమానంలో తరలించాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!
#WATCH | Flood situation in Assam's Morigaon district worsens as water from the overflowing Brahmaputra submerges more and more villages. pic.twitter.com/9hp0uh3zOo
— ANI (@ANI) July 2, 2024
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!