Farmers protest: 6 నెలల రేషన్, గురుద్వారాల్లో రహస్య స్థావరాలు.. పక్కా ప్లాన్తో రైతుల నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers protest: రైతులు తమ హామీలను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘ఢిల్లీ చలో’ మార్చ్కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా రైతులు పెద్ద సంఖ్యలో హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులతో పాటు పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. 200 రైతు సంఘాలు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ), రైతు ఉద్యమ సమయంలో కేసులు ఎత్తివేయాలని, లఖీంపూర్ ఖేరీ బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చాయి.
Read Also: Alaskapox: అలస్కాపాక్స్ కారణంగా ఒకరు మృతి.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ఇదిలా ఉంటే, రైతులు పక్కా ప్రణాళికతో ఢిల్లీని ఆక్రమించేందుకు వస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. రైతుల నిరసన కోసం ఒక్క పంజాబ్ నుంచే 1500 ట్రాక్టర్లు, 500 వాహనాలను సమీకరించారు, ఆరు నెలలకు సరిపడే ఆహారం, రేషన్, లాజిస్టిక్ సదుపాయాలను సమకూర్చుకున్నారని ఇంటెల్ నివేదికలు సూచిస్తున్నాయి. రైతులు ఢిల్లీకి ప్రవేశించేందుకు శంభు బోర్డర్ (అంబలా), ఖనోరి (జింద్), మరియు దబ్వాలి (సిర్సా) మార్గాల్ని ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించాయి.
వీటితో పాటు గురుద్వారాలు, ఆశ్రమాలను రహస్య స్థావరాలుగా మార్చుకుంటున్నారని నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. ట్రాక్టర్లను షెల్టర్లుగా, నివాసానికి అనుగుణంగా మార్చేందుకు మాడిఫై చేశారని, పోలీసులు అమర్చిన బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మల్ని తొలగించే విధంగా మార్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మరోవైపు, రైతుల నిరసనకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కెఎంఎస్సి) సీనియర్ నేతలు, కోర్ కమిటీ కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్,తమిళనాడులను సందర్శించి ఆయా రాష్ట్రాల రైతుల నుండి మద్దతు కోరింది.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!