బెంగాల్లో పిడుగుల వాన..! 20 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో భారీ వర్షం కురిసింది.. ఉరుములు, మెరుపులతో పిడుగులే కురుస్తున్నాయా? అనే తరహాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి.. అంతే కాదు.. ఈ పిడుగు పాటుకు ఒకే రోజు ఏకంగా 20 మంది మృతిచెందగా.. మరికొంతమంది గాయాలపాలయ్యారు.. దక్షిణ బెంగాల్లోని కోల్కతాతో పాటు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది.. పిడుగుపాటుకు ముర్షిదాబాద్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. హుగ్లీలో మరో 9 మంది మృతిచెందారు.. ఇక, మిడ్నాపూర్ జిల్లాలో మరో ఇద్దరు కూడా పిడుగుపాటుకు బలయ్యారు.. ఇలా ఒకేరోజు 20 మంది మృతిచెందారు.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.. ఇక, మృతిచెందినవారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్టు ప్రకటించింది ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం.. ఈ ఘటనలో గాయపడినవారికి రూ.50 వేల చొప్పున చెల్లించనున్నట్టు పేర్కొంది పీఎంవో.
Also Read
తాజావార్తలు
-
Suvendu Adhikari: 13 ఏళ్లలో నలుగురు సన్నిహితుల్ని కోల్పోయిన సువేందు అధికారి..
-
Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..
-
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
-
CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
-
Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..