Manipur: మణిపూర్లో మళ్ళీ మొదలైన ఘర్షణ.. కాల్పుల్లో 13 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ప్రారంభంలో జాతి ఘర్షణలతో మణిపూర్ అట్టుడికింది. అయితే కొన్నాళ్లుగా సద్దుమణిగిన ఘర్షణలు మళ్ళీ మొదలైయ్యాయి. తాజాగా ఇరు వర్గాల మధ్య కాల్పుల జల్లులు కురుసాయి. ఈ కాల్పుల్లో పదిమందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. వివరాల లోకి వెళ్తే.. సోమవారం మయన్మార్కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో కాల్పులు జరిపింది. దీనితో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతమంతా ఒక్కసారిగా కాల్పుల మోత దద్దరిల్లింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో అధికారులు మాట్లాడుతూ.. మయన్మార్కు వెళ్తున్న వ్యక్తుల పైన తిరుగుబాటు దళం తెంగనౌపాల్ జిల్లా లీటు గ్రామంలో దాడికి పాల్పడిందని.. అనంతరం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని.. ఈ గతంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
Read also:Salaar: 150 మిలియన్ వ్యూస్… టచ్ చేసే దమ్ముందా? లేక మళ్లీ ప్రభాస్ ట్రై చేయాలా?
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
అలానే వారెవరూ స్థానికులు కారని.. కాగా ఈ ఘటన పైన విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీసినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది మే లో మైథేయి మరియు కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణలు చెలరేగిన సంగతి అందరికి సుపరిచితమే. కాగా ఆ ఘటనలో దాదాపు 182 మంది చనిపోగా.. దాదాపు 50,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ దుర్ఘటన నుండి కోలుకోక ముందే మళ్ళీ జాతి ఘర్షణలు మొదలైయ్యాయి. ఈ ఘర్షణలు మణిపూర్ లో మరణ మృదంగం మోగింది.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!