Aircraft Crashes: భారతదేశంలో జరిగిన 10 అతిపెద్ద విమాన ప్రమాదాలు..
- భారతదేశంలో జరిగిన అతిపెద్ద 10 విమాన ప్రమాదాలు..
- తాజాగా అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aircraft Crashes: ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
* ఆగస్టు7, 2020, కాలికట్ ఎయిర్ క్రాష్: మనదేశంలో చివరిసారిగా అతిపెద్ద విమాన ప్రమాదం 2020లో కాలికట్లో నమోదైంది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
- Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
* మే 22, 2010 మంగళూర్ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. టేబుల్ టాప్ రన్ వే ప్రమాదానికి కారణమైంది. 158 మంది ప్రాణాలు కోల్పో్యారు.
*జూలై 17, 2000, పాట్నా ఎయిర్ క్రాష్: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయి 60 మందికి పైగా మరణించింది. పైలట్ లోపం కారణంగా నియంత్రణ కోల్పోవడమే దీనికి కారణం.
*నవంబర్ 12, 1996, చార్ఖీ దాద్రి మిడ్-ఎయిర్ కొలిషన్: సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747 మరియు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 ఢిల్లీ సమీపంలో ఆకాశంలోనే ఢీకున్నాయి. రెండు విమానాల్లోని 349 మంది మరణించారు. పైలట్ లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం లోపం కారణంగా ప్రమాదం జరిగింది.
*ఏప్రిల్ 26, 1993, ఔరంగాబాద్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491, బోయింగ్ 737, ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి ట్రక్కు మరియు విద్యుత్ లైన్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు.
* ఆగస్టు 16, 1991, ఇంఫాల్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 69 మంది మరణించారు.
* ఫిబ్రవరి 14, 1990, బెంగళూరు విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605, ఎయిర్బస్ A320 మోడల్, బెంగళూరుకు చేరువలో కూలిపోయింది, 92 మంది మరణించారు.
* అక్టోబర్ 19, 1988, అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది, 133 మంది మరణించారు.
* జూన్ 21, 1982, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కూలిపోయింది, 17 మంది మరణించారు.
* జనవరి 1, 1978, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 213 మంది మరణించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!