Aircraft Crashes: భారతదేశంలో జరిగిన 10 అతిపెద్ద విమాన ప్రమాదాలు..
- భారతదేశంలో జరిగిన అతిపెద్ద 10 విమాన ప్రమాదాలు..
- తాజాగా అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aircraft Crashes: ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ప్రమాదం సమయంలో 242 మంది విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదంలో వందలాది మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
* ఆగస్టు7, 2020, కాలికట్ ఎయిర్ క్రాష్: మనదేశంలో చివరిసారిగా అతిపెద్ద విమాన ప్రమాదం 2020లో కాలికట్లో నమోదైంది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
* మే 22, 2010 మంగళూర్ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. టేబుల్ టాప్ రన్ వే ప్రమాదానికి కారణమైంది. 158 మంది ప్రాణాలు కోల్పో్యారు.
*జూలై 17, 2000, పాట్నా ఎయిర్ క్రాష్: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయి 60 మందికి పైగా మరణించింది. పైలట్ లోపం కారణంగా నియంత్రణ కోల్పోవడమే దీనికి కారణం.
*నవంబర్ 12, 1996, చార్ఖీ దాద్రి మిడ్-ఎయిర్ కొలిషన్: సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747 మరియు కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ ఇల్-76 ఢిల్లీ సమీపంలో ఆకాశంలోనే ఢీకున్నాయి. రెండు విమానాల్లోని 349 మంది మరణించారు. పైలట్ లోపం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం లోపం కారణంగా ప్రమాదం జరిగింది.
*ఏప్రిల్ 26, 1993, ఔరంగాబాద్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 491, బోయింగ్ 737, ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయి ట్రక్కు మరియు విద్యుత్ లైన్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు.
* ఆగస్టు 16, 1991, ఇంఫాల్ ఎయిర్ క్రాష్: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 69 మంది మరణించారు.
* ఫిబ్రవరి 14, 1990, బెంగళూరు విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605, ఎయిర్బస్ A320 మోడల్, బెంగళూరుకు చేరువలో కూలిపోయింది, 92 మంది మరణించారు.
* అక్టోబర్ 19, 1988, అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 113 అహ్మదాబాద్లో కూలిపోయింది, 133 మంది మరణించారు.
* జూన్ 21, 1982, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కూలిపోయింది, 17 మంది మరణించారు.
* జనవరి 1, 1978, బాంబే ఎయిర్ క్రాష్: ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో కూలిపోయింది, విమానంలో ఉన్న మొత్తం 213 మంది మరణించారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?