“వరుడు కావలెను” వేడుకకు గెస్ట్ గా బన్నీనే ఎందుకు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్యామిలీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ విచ్చేశారు. అయితే అల్లు అర్జున్ నే ఎందుకు గెస్ట్ గా పిలిచారు ? అనే డౌట్ ఎవరికన్నా వచ్చిందా?… ఆ డౌట్ వచ్చిన వాళ్ళ కోసం సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్. “వరుడు కావలెను” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేసిన త్రివిక్రమ్ ఈ వేడుకకు బన్నీనే ఎందుకు గెస్ట్ గా వచ్చాడు అనే విషయాన్ని వేదికపై వెల్లడించారు.
Read Also : ‘వరుడు కావలెను” వేదికపై ‘అల వైకుంఠపురములో’ జ్ఞాపకాలు
Also Read
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ “హారిక అండ్ హాసిని స్టార్ అయ్యిందే అల్లు అర్జున్ చేసిన ‘జులాయి’తో. ఇది ఆయనకు హోమ్ బ్యానర్ లాంటిది కాబట్టి చిత్రబృందాన్ని అభినందించడానికి అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చేశాడు. ఆయనకు థ్యాంక్స్. ఇక చిత్రబృందానికి పేరుపేరునా శుభాభినందనలు. మనకు తెలిసిన ఒక ఆడపిల్ల కథ ఇది. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ కథను ఎంచుకుని సగం బ్యాటిల్ ను గెలిచింది. ఆ తరువాత సరైన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకోవడంతో మిగతా సగం విన్ అయ్యింది ” అంటూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు త్రివిక్రమ్.
తాజావార్తలు
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
-
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..