‘ది రష్మిక మీల్’… ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ క్రష్ రష్మిక మందన్నకు సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమెకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ ఫుడ్ సంస్థ మెక్డొనాల్డ్స్ సరికొత్త ప్రణాళికను రచించింది. నవంబర్ 19 నుంచి మెక్డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ట్రీట్ ను ఆమె అభిమానుల కోసం అందించబోతోంది. మెక్డొనాల్డ్స్ ఇండియా (సౌత్ అండ్ వెస్ట్) తన అభిమానులను ఆనందపరిచేందుకు నటి రష్మిక మందన్నతో కలిసి ‘ది రష్మిక మీల్’ అనే ప్రత్యేక మీల్ కేటగిరీని రూపొందించింది. ఈ భోజనంలో రష్మికకు ఇష్టమైన మెక్ స్పైసి, ఫ్రైడ్ చికెన్, మెక్ స్పైసి చికెన్ బర్గర్, పెరి పెరి ఫ్రైస్, నింబూ ఫిజ్, మెక్ ఫ్లర్ర్రి ఈ ప్రత్యేకమైన ప్యాకేజింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రష్మిక అభిమానులు కూడా ఆమెకు ఇష్టమైన ‘ది రష్మిక మీల్’ను తినవచ్చు.
Read Also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
Also Read
‘ది రష్మిక మీల్’ను ప్రారంభించిన సందర్భంగా మెక్డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్) మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అరవింద్ ఆర్పి మాట్లాడుతూ అత్యంత ప్రసిద్ధ సెలబ్రిటీలతో సహా ప్రతి ఒక్కరూ మెక్డొనాల్డ్స్లో తమ గో టు ఆర్డర్ను కలిగి ఉన్నారు. రష్మికతో కలిసి పని చేయడానికి, ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులకు ‘ది రష్మిక మీల్’ని అందించడానికి మేము నిజంగా సంతోషిస్తున్నాము” అని అన్నారు.
ఈ ప్రత్యేకమైన అసోసియేషన్ గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ “మెక్డొనాల్డ్స్ నా కంఫర్ట్ ఫుడ్. మెక్స్పైసీ చికెన్ బర్గర్లో పెరి పెరి ఫ్రైస్ని ఉంచడం నాకు ఇష్టం. జీవితంలోని పెద్ద, చిన్న సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకోవడానికి మెక్ఫ్లరీ మరొక మార్గం. నా మెక్డొనాల్డ్స్ ఫేవరెట్లను అందరితో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!