Baahubali The Epic : బాహుబలి సినిమా వద్దన్న రాజమౌళి.. అతని వల్లే చేశారంట
- బడ్జెట్ గురించే టెన్షన్ పడ్డాం
- రాజమౌళి వేరే కథ చేద్దాం అన్నాడు
- శోభు యార్లగడ్డ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baahubali The Epic : బాహుబలి 2 పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ సినిమాగా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఎన్టీవీ పాడుకాస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. బాహుబలి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ గురించి చాలా రకాల చర్చలు జరిగాయన్నారు. అప్పటికి రాజమౌళి వరుస హిట్స్ తో ఉండటం, ప్రభాస్ కూడా వరుస హిట్స్ మీద జోష్ లో ఉండటం వల్ల బాహుబలి సినిమా గురించి చర్చలు జరిగాయున్నారు.
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్.. తీసేసిన సీన్లు ఇవే.. ఫ్యాన్స్ కు షాక్
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
బాహుబలి కథ గురించి చర్చలు జరిగినప్పుడు అప్పటివరకు టాలీవుడ్ లో లేనంత భారీ బడ్జెట్ అవుతుందని.. పైగా ఒకే సినిమాగా తీసుకురావడం కష్టం అని రెండు పాటలుగా తేవాల్సిందే అని ఫిక్స్ అయ్యాం. అప్పుడు బడ్జెట్ భారీగా అవుతుందనే ఉద్దేశంతో రాజమౌళి వీలైతే నే చేద్దాం లేదంటే వేరే సినిమా చేసుకుందాం అన్నాడు. వేరే కథ కూడా రెడీగా ఉంది ప్రభాస్ కు బాగా సూట్ అవుతుంది కావాలంటే బాహుబలిని తర్వాత ఎప్పుడైనా చేద్దాం అన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. బాహుబలి సినిమానే చేద్దాం అని మొదలుపెట్టాం. అలా ఈ సినిమాకు పునాదులు పడ్డాయి. మే ముందు అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువే అయింది. కానీ మా అంచనాలు ఎక్కడా తప్పలేదు. మొదటి పార్ట్ కంటే రెండు పార్ట్ మేము అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యి లాభాలు తెచ్చిపెట్టింది అన్నారు శోభయార్లగడ్డ.
Read Also : Baahubali The Epic : కొత్త సీన్స్ యాడ్ చేయడంపై నిర్మాత క్లారిటీ
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?