Rashmi Gautam: జీవితాలను రిస్క్లో పెట్టింది ఎవరు?.. అలా వదిలేయకండి ప్లీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmi Gautam Comments on Infant Death Due to Dog: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా చేసిన ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఒక పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తెలంగాణలోని తాండూర్ లో జరిగింది. దీంతో వెంటనే ఆ కుక్కని తల్లిదండ్రులు కొట్టి చంపేశారు, ఇక ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక నిటిజన్ ఇప్పుడు ఆ కుక్కని చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రశ్మి అంటుందంటూ కామెంట్ చేశాడ. ఆ కామెంట్ కి స్పందిస్తూ రష్మీ సుదీర్ఘమైన ట్వీట్ చేసింది. అసలు ఆ చిన్నారిని ఎందుకలా వదిలేశారు? కుక్క దాడి చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? కనీసం బాబు ఏడుపు కూడా వినిపించలేదా? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. జంతువుల మీద ఇలాంటి ప్రచారం చేయొద్దు, తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించిన వెయ్యి వీడియోలు నేను కూడా షేర్ చేస్తాను. అసలు నిజానికి పిల్లలు జీవితాన్ని రిస్క్లో పెట్టింది ఆ తల్లిదండ్రులే కదా. జంతువుల విషయానికొస్తే ఈ లాజిక్స్ అన్ని మరిచిపోతారా అంటూ ఆమె కామెంట్ చేసింది.
AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?
Also Read
- Akkineni Nagarjuna : 29న నాగార్జున 'కింగ్ 100' క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
- The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
- Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
- TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసి మీరు మాత్రం ప్రశాంతత పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదని ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ స్పందనకు మరొక నెటిజెన్ స్పందిస్తూ మీకు బుర్ర లేదని అర్థమైంది ఇలా అంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ కామెంట్ చేయగా దానికి ఆమె స్పందిస్తూ నాకు బుర్ర లేదు కానీ మీకు ఉంది కదా కనడమే కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే, దయచేసి పెంపుడు జంతువులు ఉన్న వాళ్ళు పిల్లల్ని అలా వదిలేయొద్దు అని ఆమె కామెంట్ చేసింది. ఇక 24 గంటలు పిల్లలతోనే ఎవరు ఉండలేరు, రేపు మీరు కూడా ఉండలేరు అని ఒకరు కామెంట్ చేస్తే, మీరన్నది నిజమే అనుకోకుండా జరుగుతాయి కానీ ఏది ఒకే నిమిషంలో జరగదు. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలంటూ రష్మి సమాధానం ఇచ్చింది. బయట వ్యక్తుల మీద దాడి చేయకుండా పెంపుడు జంతువులకు యజమానులు తగిన శిక్షణ ఇవ్వాలని, దాడి జరిగితే జంతువు యజమాని మీద కూడా కేసు పెట్టేలాగా చట్టాలు తీసుకురావాలన్నట్లు ఆమె కామెంట్ చేసింది. ఇక ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.
తాజావార్తలు
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!