బాలీవుడ్ లో రాశీఖన్నా సెకండ్ ట్రైల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా తన తాజా బాలీవుడ్ చిత్రం అప్ డేట్ ను షేర్ చేసుకుంది. ధర్మ ప్రొడక్షన్స్లో కరణ్ జోహార్ తీస్తున్న ‘యోధ’ చిత్రంలో తాను కూడా భాగం కానున్నట్టు తెలియచేసింది. దిశా పటానీతో కలసి ‘యోధా’ టీమ్లో చేరబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా లోగోను కూడా షేర్ చేసింది. నిజానికి రాశిఖన్నా 2013లో జాన్ అబ్రహాం నటించిన ‘మద్రాస్ కేఫ్’ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బాలీవుడ్ లో రెండో సినిమా చేస్తోంది.
Read Also : వైరల్.. బిగ్బాస్-5 విన్నర్పై క్లారిటీ…!!
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
‘యోధా’ వచ్చే ఏడాది నవంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. ఇందులో దేశాన్ని రక్షించే సైనికుడిగా సిద్ధార్థ్ కనిపిస్తాడట. నవంబర్ లో ఈ సినిమా తొలి రోజు షూటింగ్ నుంచి కొన్ని గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యోధా’ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి ఏరియల్ యాక్షన్ ఫ్రాంచైజీ. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో దాదాపు కనుమరుగవుతున్న రాశీ ఖన్నా ఈ సినిమాతో బాలీవుడ్ లోనైనా నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం