Acharya : చెర్రీ కాళ్లపై పడ్డ అభిమాని… ఇలా కావాలనే ప్లాన్ చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మొట్టమొదటిసారిగా చేస్తున్న చిత్రం “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 23న “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా హాజరు కాగా, చిరు, చరణ్, కొరటాలతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు. అయితే ఇందులో భాగంగా రామ్ చరణ్ వేదికపై మాట్లాడుతుండగా హఠాత్తుగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఓ అభిమాని చెర్రీ కాళ్లపై పడ్డాడు. బాడీగార్డ్స్ అతన్ని పక్కకు నెడుతుండగా, చెర్రీ వాళ్ళను ఆపి అభిమానిని అడిగిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read Also : Acharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా?
Also Read
కాళ్లపై పడ్డ అభిమానిని లేపిన చెర్రీ “నిన్ను ఎవరు డిజైన్ చేసి పంపించారు ?” అని ప్రశ్నించాడు. ఆ తరువాత అతనితో సెల్ఫీ దిగి, పంపేశాడు. అయితే చెర్రీ అడిగిన ప్రశ్న ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిచ్చింది. గతంలో కూడా పలు ఈవెంట్లలో ఇలాంటి సందర్భాలే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈవెంట్లలో ఇలా కావాలనే ప్లాన్ చేస్తున్నారా? లేక చరణ్ ఇంకా ఎవరి మీదన్నా సెటైర్లు వేశాడా? అంటున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!