Pallavi prashanth: నా మీద కేసులు పెడితే పెట్టుకోనీ.. పల్లవి ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallavi prashanth Responds about Cases Registerd on him: బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై పలు కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఆదివారం రాత్రి ముగిసింది. ‘రైతు బిడ్డ’ (రైతు కొడుకు) అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోటీలో విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు, కానీ ఆ తర్వాత, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్పై పలు కేసులు నమోదయ్యాయి. ఇతర బిగ్ బాస్ పోటీదారులైన అమర్దీప్ మరియు అశ్విని శ్రీ వంటి వారి కార్లను అతని ఫాన్స్ గా చెబుతున్న వారు ధ్వంసం చేశారు. అలాగే అమర్దీప్, ప్రశాంత్ ఫాన్స్ ఘర్షణకు దిగారు. ఈ దుర్మార్గులు కొన్ని ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఇక విజేతగా నిలిచిన ప్రశాంత్ను పోలీసులు తొలుత ఇంటికి పంపించారు. అయినప్పటికీ, అతను తన మద్దతుదారులతో అన్నపూర్ణ స్టూడియోస్కు తిరిగి వచ్చాడు.
Tollywood : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన సినీ పెద్దలు
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
- Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన 'కల్లు మామ' పాట
- Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
ఈ క్రమంలో నిబంధనలు పాటించకుండా, చట్ట వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం వల్ల చాలా సమస్యలు తలెత్తడంతో పోలీసు అధికారులు అతనిపై చాలా సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. 147, 148, 290, 353, 426, మరియు 149 సెక్షన్ల కింద ప్రశాంత్, అతని అనుచరులపై కూడా కేసులు పెట్టారు. ఇక ఈ క్రమంలో ఈ కేసుల గురించి ప్రశించగా దానికి ప్రశాంత్ స్పందిస్తూ అక్కడ ఎంత మంది వచ్చారో నాకు తెలియదు, నన్నే చాలా సేపు ఉంచి బ్యాక్ గేట్ నుంచి పంపితే నేను చాలా సేపు ఉండి మళ్ళీ వచ్చా. అప్పుడు పోలీసులు మా వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేశారు. మా వాళ్ళు ఎవరూ ఏమీ ద్వంశం చేయలేదు, నన్నే వెనుక డోర్ నుంచి పంపారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని అక్కడి టీమ్ నాకు చెప్పిందని అన్నారు. ఇక కేసులు సంగతి తెలుసా అని అడిగితే నామీద పెడితే పెట్టుకోనీ నేనేమైనా చేస్తే కదా నా మీద పెట్టనీకి అని ప్రశ్నించారు. ఒకడు పండించిన పంట ఎండిపోతే వాడు బాధ పడతాడు కానీ ఎవడిమీదో వేస్తానంటే ఎలా అని ప్రశాంత్ ప్రశ్నిస్తున్నాడు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!