Nadigar Sangam: సీఎంను కలిసిన ‘పాండవర్’ బృందం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadigar Sangam Meet CM MK Stalin.
నడిగర్ సంఘం ఎన్నికల్లో రెండో సారి జయకేతనం ఎగురవేసింది పాండవర్ బృందం. 2019లో జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిపి, విజేతలను ప్రకటించారు. దాంతో కొత్తగా నడిగర్ సంఘానికి ఎన్నికైన అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ తదితరులు మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
Also Read
ఈ ఎన్నికల్లో స్టాలిన్ తనయుడు ఉదయనిధి సైతం నాజర్ వర్గానికే మద్దత్తు పలికాడు. ‘రెండవ విడత నడిగర్ సంఘం బాధ్యతలు స్వీకరించే ముందు ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్నామ’ని విశాల్ ట్వీట్ చేశాడు. నిజానికి విశాల్ బృందం మొదటిసారి పోటీ చేసినప్పుడు ఉన్నంత టఫ్ ఫైట్ ఈసారి లేదనే చెప్పాలి. అయితే ఎన్నికలు జరిగిన విధానాన్ని ప్రశ్నిస్తూ పలువురు నటీనటులు కోర్టుకు వెళ్లడంతో ఫలితాల లెక్కింపులో జాప్యం జరిగింది.
తాజావార్తలు
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?