Raj Tarun Case : లావణ్య డ్రామా కంపెనీ.. ప్రతి రోజు నాలుగు ఆటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్.. లావణ్య.. వీరిద్దరి వ్యవహారం డ్రామా కంపెనీని తలపిస్తోంది. అంతా అయిపోయింది నా రాజ్ మంచోడు క్షమించమని కాళ్లు పెట్టుకుంటానని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది లావణ్య. దీంతో వీరి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటుండగా నిన్న మరోసారి వివాదం చెలరేగింది. లావణ్య ప్రస్తుతం ఉంటున్నకోకాపేట లోని ఇంటికి వచ్చిన రాజ్ తరుణ్ తల్లి తండ్రులు ఈ ఇంటిని ఖాళీ చేయమని లావణ్యకు చెప్పడంతో ‘ఇది నేను రాజ్ తో సహజీవనం చేసేటప్పుడు ఎవరికి దీనిని అమ్మకూడదు అని నిర్ణయించుకున్నాం. ఈ ఇంటిపై నాకు హక్కు వుంది. నేను ఎక్కడికి వెళ్ళను’ అని రాజ్ తరుణ్ పేరెంట్స్ తో గోడవకు దిగి వారిని ఇంట్లో నుండి బయటకు గెంటేసింది. దింతో ఈ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది.
Also Read : STR 49 : శింబు సినిమాలో కమెడియన్ గా ‘సంతానం’
Also Read
- Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
- Huma Qureshi: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్పై హుమా ఫైర్
అర్ధరాత్రి వరకు లావణ్య ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. తెల్లవారుజాము వరకు ఇంటి బయటే ఉన్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. దీంతో ఈ వ్యవహారంలో రంగ ప్రవేశం చేసారు నార్సింగీ పోలీసులు. లావణ్య అసలు నా కొడలు కాదని ఈ ఇల్లు రాజ్ తరుణ్ పేరుపై ఉందని ఇది మాకు సొంతం అని, లావణ్య మా కొడుకుతో సహజీవనం చేసింది తప్పా నా కొడుకుని వివాహం చేసుకోలేదు, కోకాపేట్ లో ఉన్న విల్లా రాజ్ తరుణ్ ది. నా కొడుకు ఇంట్లో మేము ఉంటాం అని పోలీసులకు వివరించారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. అనేక వాదనల అనంతరం లావణ్య కు నచ్చజెప్పి రాజ్ తరుణ్ తల్లితండ్రులను ఇంట్లోకి పంపించారు పోలీసులు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
-
Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
-
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!