జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా ఆమె టాలీవుడ్ అరంగేట్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజా వార్త ఏమిటంటే జాన్వీ కపూర్ తెలుగు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది.
Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
Also Read
సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆమెను అతి త్వరలో టాలీవుడ్ లో లాంచ్ చేయనున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ కథానాయకుడు అని ప్రచారం జరుగుతోంది. పూరి, విజయ్ ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వగానే పూరి, దేవరకొండ మళ్లీ పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయ్యిందని సమాచారం. ఈ పాన్ ఇండియన్ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. పూరి కథనంతో ఇంప్రెస్ అయిన జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్కి సంతకం చేసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక జాన్వీ కపూర్ త్వరలో విడుదల కానున్న ‘దోస్తానా 2’, ‘మిలీ’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలతో బిజీగా ఉంది.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..