మరో మెగా హీరోకు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో మెగా హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం అధిక బడ్జెట్తో ఈ చిత్రాన్ని సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ కృతిశెట్టిని సంప్రదించినట్లు టాక్. కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాన్స్ పండించింది. మరిప్పుడు అన్న సాయి ధరమ్ తేజ్ తో కలిసి కన్పించబోతుందా ? లేదా ? అన్నది చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు దర్శకుడు కార్తీక్ వర్మ “భమ్ బోలేనాథ్” చిత్రంతో పరాజయం చవి చూశారు. మరి ఈ చిత్రంతోనైనా కార్తీక్ హిట్ అందుకుంటారేమో చూడాలి.
Also Read
- Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్.. పెళ్లి చేసుకోబోతున్నారా..?
- SSMB 29 : రాజమౌళి-మహేశ్ సినిమాలో సనాతన ధర్మం..?
- Mrunal- Danush : పెళ్ళేయిన కోలివుడ్ స్టార్ హీరోతో మృణాల్ డేటింగ్..?
- Hansika: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసి.. విడాకుల రూమర్స్ నిజం చేసిన హన్సిక !
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం