Venkatesh: అన్నీ సెట్టైనా ఈసారి సంక్రాంతి మిస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్తో ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్కు ఒక కథ చెప్పగా, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, సినిమా కథ పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో, వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరినట్లు తెలుస్తోంది.
Read More:Vijay Deverakonda: అనిరుధ్ కి దేవరకొండ లవ్ లెటర్!
Also Read
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ఫైనల్ స్క్రిప్ట్ ఆమోదయోగ్యంగా ఉంటే, త్రివిక్రమ్ జూన్ నెలలో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, జూలై నెలలో షూటింగ్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. నిజానికి, ఈ సినిమాను సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో, హడావుడిగా సినిమా చేసి సంక్రాంతికి విడుదల చేయడం కంటే, ప్రశాంతంగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి సీజన్కు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో, వేసవి సెలవులు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
Read More:Kareena Kapoor: హాలీవుడ్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ను సంప్రదించారు. తమన్ ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. షూటింగ్ను చివరి నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి సీజన్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!