విజయ్ తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసిన వంశీ పైడిపల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది అనే వార్త గతకొంతకాలంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వంశీ తన కథను స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని, విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లు, కథలో ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయనే వార్తలు విన్పించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా వంశీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో సినిమాపై ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. ఓ ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ తలపతి విజయ్, దిల్ రాజు కాంబోలో సినిమా ఉందని, ఆ భారీ ప్రాజెక్ట్ ను కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో విజయ్-వంశీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉందనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అధికారిక ప్రకటన మాత్రమే బ్యాలన్స్ ఉంది. తెలుగులో విజయ్ కు ఇదే మొదటి స్ట్రయిట్ చిత్రం కావడం విశేషం.
Also Read
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!