‘పుష్ప’ ఐటమ్ బేబీ ఎవరో!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. అందులో భాగంగా మాస్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ పాటను స్టార్ హీరోయిన్ పై చిత్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. రేసులో పూజా హెగ్డే, దిశా పఠానీ ఉన్నారని టాక్. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా స్పెషల్ సాంగ్ చేసి మైమరపించింది పూజా. సెటిమెంట్ తో ఆమెను రిపీట్ చేస్తారా? లేక కొత్తదనంతో పాటు బాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో భాగం దిశా పటానీని రంగంలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది. మరి ఈ ఇద్దరిలో ఐటమ్ లో మెరిసేది ఎవరన్నది చూడాలి.
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
- Tags
- Allu Arjun
- Disha Patani
- Pushpa
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం