బ్లాక్ అండ్ వైట్ రష్మిక… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సోయగం రష్మిక మండన్న ఇటీవలకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు జంతువు ఆరాతో కలిసి దిగిన పిక్స్ ను రశ్మిక షేర్ చేయగా, అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మారు తన అందమైన పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. “సంథింగ్ అబౌట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్” అనే శీర్షికతో రష్మిక షేర్ చేసిన మోనోక్రోమ్ పిక్ ఆమె అభిమానులను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్ ను భారీ సంఖ్యలు లైకులు, షేర్లు లభిస్తున్నాయి.
Read Also : ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కు తండ్రిగా బాలీవుడ్ హీరో ?
Also Read
- Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
- Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. 'రొమాంచకం' నుంచి 'రాధా రమణ' పాట రిలీజ్!
కాగా ఈ వారం ప్రారంభంలో కర్ణాటకలో ఆమెను కలవడానికి ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ. నడిచి రావడం చర్చకు దారి తీసిన విషయం విదితమే. ఇక ఇలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ ను లెక్కలేనంత మందిని కూడగట్టుకున్న రష్మిక బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అందుకే ఇటీవల ముంబైలోని కొత్త అపార్ట్మెంట్కు వెళ్లిన రష్మిక మండన్న తన అభిమానులకు ఇన్స్టాగ్రామ్లో పలకరించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ సరసన “పుష్ప” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ముంబైలో ‘గుడ్ బై’ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు సిధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమా సినిమాలో కూడా కనిపించనుంది. ఈ భామ తెలుగులో ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ చేస్తోంది. ఈ రోమ్-కామ్ మూవీలో హీరోగా శర్వానంద్ నటించారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!