ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోని, శ్రేయాస్ అయ్యర్ ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ముంబైలో జరిగిన గేమ్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్, డినో మోరియాతో సహా సినీ ప్రముఖులు చాలా మంది ఫుట్బాల్ మైదానంలో తరచుగా కనిపిస్తారు. ఇటీవలే దిశా పటాని, టైగర్ లతో పాటు పలువురు ఫుట్ బాల్ ఆడిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి.
Read Also : “కామ్రేడ్”ను గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ
Also Read
రణ్వీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్లోకి మ్యాచ్లోని తన ఫేవరెట్ మెమొరీస్ ను పంచుకున్నాడు. శ్రేయస్ అయ్యర్, ఎంఎస్ ధోనిలతో కలిసి ఉన్న ప్రతి చిత్రాన్ని వినోదాత్మక శీర్షికలతో పంచుకున్నాడు. మొదటి చిత్రంలో రణవీర్ సింగ్ శ్రేయాస్ అయ్యర్ ఫుట్బాల్ జెర్సీని పట్టుకున్నాడు. “అతనిని ఆపడానికి వేరే మార్గం లేదు” అని క్యాప్షన్ ఇచ్చాడు. రెండవ చిత్రంలో ధోని బెంచ్ మీద కూర్చుని ఉండగా, రణవీర్ మైదానంలో కూర్చున్నాడు. అతను “బడే భాయ్ కే చార్నోన్” అని కామెంట్ చేశాడు. రణ్వీర్ లెజెండ్ ఎంఎస్ ధోనికి పెద్ద అభిమాని.

తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?