Pallavi Prashanth: బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో అప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోగా కప్పు గెలిచిన పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియోస్ వెనుక గేటు నుంచి బయటకు పంపించారు నిర్వాహకులు, ఇంటికి వెళ్లిపోమని చెబితే కప్పు గెలిచిన తాను దొంగ దారిలో వెళ్లిపోవడం ఏంటి అని భావించి పల్లవి ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చాడు.
Also Read: Salaar Overseas: 2 మిలియన్ డాలర్స్ ప్రీసేల్స్… ఆగ్ లగా దియా
Also Read
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
- OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
అప్పటికే అక్కడ ఉన్న యువతను కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు, దానికి తోడు పల్లవి ప్రశాంత్ కూడా రావడంతో అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని పోలీసులు కోరారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోమని కోరుతున్న ఒక రైతు బిడ్డకు ఇంత కూడా విలువ ఇవ్వడం లేదు తనను ర్యాలీ చేస్తూనే ఇవ్వడం లేదంటూ పల్లవి ప్రశాంత్ పోలీసుల మీద ఫైర్ అయ్యాడు. అప్పటికప్పుడు ఆయనను పంపించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అభిమానుల మీద పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది పల్లవి ప్రశాంత అభిమానులు పోలీసుల మీద దాడి చేయడం కాదు పోలీస్ వాహనాలను కూడా వంశం చేశారు. అలా జరగడానికి కారణం పల్లవి ప్రశాంత్ తమ మాట వినకుండా మళ్ళీ ర్యాలీగా రావడమేనని భావించిన పోలీసులు మామకు 9 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ మీద కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలంలోని పల్లవి ప్రశాంత్ స్వగృహానికి వెళ్లి అతన్ని అతని సోదరుడిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతానికి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక తాజాగా బిగ్ బాస్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్, మహావీరం కు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటికే పల్లవి ప్రశాంత్, సోదరుడు మహావీరంకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మధ్యాహ్నం 2.30 బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.
తాజావార్తలు
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!