Pallavi Prashanth: బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో అప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోగా కప్పు గెలిచిన పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియోస్ వెనుక గేటు నుంచి బయటకు పంపించారు నిర్వాహకులు, ఇంటికి వెళ్లిపోమని చెబితే కప్పు గెలిచిన తాను దొంగ దారిలో వెళ్లిపోవడం ఏంటి అని భావించి పల్లవి ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చాడు.
Also Read: Salaar Overseas: 2 మిలియన్ డాలర్స్ ప్రీసేల్స్… ఆగ్ లగా దియా
Also Read
- Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
- Mega 158: 'మెగా' డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
- Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
అప్పటికే అక్కడ ఉన్న యువతను కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు, దానికి తోడు పల్లవి ప్రశాంత్ కూడా రావడంతో అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని పోలీసులు కోరారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోమని కోరుతున్న ఒక రైతు బిడ్డకు ఇంత కూడా విలువ ఇవ్వడం లేదు తనను ర్యాలీ చేస్తూనే ఇవ్వడం లేదంటూ పల్లవి ప్రశాంత్ పోలీసుల మీద ఫైర్ అయ్యాడు. అప్పటికప్పుడు ఆయనను పంపించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అభిమానుల మీద పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది పల్లవి ప్రశాంత అభిమానులు పోలీసుల మీద దాడి చేయడం కాదు పోలీస్ వాహనాలను కూడా వంశం చేశారు. అలా జరగడానికి కారణం పల్లవి ప్రశాంత్ తమ మాట వినకుండా మళ్ళీ ర్యాలీగా రావడమేనని భావించిన పోలీసులు మామకు 9 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ మీద కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలంలోని పల్లవి ప్రశాంత్ స్వగృహానికి వెళ్లి అతన్ని అతని సోదరుడిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతానికి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక తాజాగా బిగ్ బాస్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్, మహావీరం కు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటికే పల్లవి ప్రశాంత్, సోదరుడు మహావీరంకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మధ్యాహ్నం 2.30 బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!