Sarabjit: కంగనా సినిమా ‘ఎమర్జెన్సీ’ ని నిషేధించాలి.. లేదంటే..! ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు హెచ్చరిక
- 'ఎమర్జెన్సీ' సినిమా ను నిషేధించాలన్న ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు
- లేదంటే శాంతి భద్రతలకు ముప్పని హెచ్చరిక
- సరబ్జిత్ సింగ్ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ఫరీద్కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్జిత్ సింగ్ ఖల్సా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరబ్జిత్ సింగ్ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. అందులో ‘ఎమర్జెన్సీ’ చిత్రం సిక్కు సమాజాన్ని తప్పుగా చూపుతుందని.. దాని వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
READ MORE: Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
సరబ్జిత్ ఫేస్బుక్లో పోస్ట్..
సరబ్జిత్ సింగ్ ఖల్సా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఇలా వ్రాశారు.. ‘కొత్త చిత్రం ఎమర్జెన్సీలో సిక్కులను తప్పుగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల సమాజంలో శాంతిభద్రతలకు ముప్పు కలగవచ్చనే భయం నెలకొంటోంది. ఈ సినిమాలో సిక్కులను వేర్పాటు వాదులుగా, ఉగ్రవాదులుగా చూపించారంటే అది భారీ కుట్రగా భావిస్తున్నాం. ఈ చిత్రం ఇతర దేశాలలో సిక్కులపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి కారణమవ్వొచ్చు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఆపాలి. దేశంలో సిక్కులపై విద్వేషపూరిత దాడుల వార్తలు తరచుగా తెరపైకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ చిత్రం సిక్కు సమాజంపై ద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేలా ఉంటుంది. సిక్కు సమాజం ఈ దేశం కోసం గొప్ప త్యాగాలు చేసింది. వాటిని పూర్తిగా సినిమాల్లో చూపించలేదు.” అని పేర్కొన్నారు.
READ MORE:YS Jagan: మాజీ సీఎం జగన్కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు
సరబ్జిత్ ఫేస్బుక్లో.. “సిక్కుల పరువు తీసే ప్రతి ప్రయత్నం జరుగుతోంది. సమాజ సామరస్యం, చట్టపరమైన క్రమంలో, అభ్యంతరకరమైన సినిమాలు, పాటలను నిషేధించాలి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తాను. ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా నా గర్జిస్తాను. వాటిని ఆపడానికి ప్రయత్నిస్తాను.” అని రాసుకొచ్చారు.
READ MORE:Top Headlines @5PM : టాప్ న్యూస్
సరబ్జిత్ సింగ్ ఖల్సా ఎవరు?
సరబ్జిత్ సింగ్ ఖల్సా బియాంత్ సింగ్ కుమారుడు. 1984 అక్టోబర్ 31న ఆపరేషన్ బ్లూ స్టార్ కింద అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఇద్దరు అంగరక్షకుల్లో బియాంత్ సింగ్ ఒకరు. ఇప్పుడు కంగనా రనౌత్ తన ‘ఎమర్జెన్సీ’ సినిమాతో తెరపైకి వస్తోంది. ఇందులో 1975లో ఇందిరాగాంధీ భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలం, ఇందిర పోరాటం, ఆమె హత్య కథను చూపించనున్నారు. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ వంటి తారలు ఆయనతో ఈ చిత్రంలో పనిచేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!