Jyothi Krishna: క్రిష్ కథ అందుకే మార్చేశా.. అదే కిక్కిచ్చింది!
- హరిహర వీరమల్లు కథలో మార్పులు
- కోహినూర్ డైమండ్ నుంచి సనాతన ధర్మం వైపు జ్యోతి కృష్ణ
- పవన్ కళ్యాణ్ చౌకీదార్ ఫైట్ చూసి కథలో ధర్మం జోడించానని జ్యోతి కృష్ణ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్లో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆయన తప్పుకోవడంతో, ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే సినిమా కథ విషయంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయని ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు.
Also Read : Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్
Also Read
- Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- Kriti Sanon: 'అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు'.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
- Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
ముందుగా కథ రాసుకున్నప్పుడు కేవలం కోహినూర్ డైమండ్ వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా రాసుకున్నాడని, అయితే ఆయన తప్పుకున్న తర్వాత కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు వేరే ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్ చేసిన చౌకీదార్ ఫైట్ చూసిన తర్వాత, కోహినూర్ ఒక్క దాని గురించే కాదు, ధర్మం గురించి కూడా కథలో ఏమైనా రాసుకుంటే బాగుంటుందనిపించింది. ఆ విషయం పవన్ కళ్యాణ్కి చెప్పితే ఆయనకు కూడా బాగా నచ్చింది.
Also Read : Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ వచ్చేసింది..
దీంతో అప్పుడు కేవలం ఒక్క కోహినూర్ కోసం కాదు, ఒక్కొక్కరు ఒక్కో కోహినూర్గా భావించే ఐదుగురు గురువుల కోసం ప్రయాణం చేస్తున్నట్లు చూపించాను. నిజానికి క్రిష్ రాసుకున్న కథ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో నడుస్తుంది. అది బాగానే ఉంది, కానీ నాకు ఈ సనాతన ధర్మం ఎపిసోడ్ బాగా ఎక్కింది. అందుకే అలా రాసుకున్నాను. నేను రాసుకున్న ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టారంటూ జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!