Jyothi Krishna: క్రిష్ కథ అందుకే మార్చేశా.. అదే కిక్కిచ్చింది!
- హరిహర వీరమల్లు కథలో మార్పులు
- కోహినూర్ డైమండ్ నుంచి సనాతన ధర్మం వైపు జ్యోతి కృష్ణ
- పవన్ కళ్యాణ్ చౌకీదార్ ఫైట్ చూసి కథలో ధర్మం జోడించానని జ్యోతి కృష్ణ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్లో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆయన తప్పుకోవడంతో, ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే సినిమా కథ విషయంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయని ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు.
Also Read : Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్
Also Read
- Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
- AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
- Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
- PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
ముందుగా కథ రాసుకున్నప్పుడు కేవలం కోహినూర్ డైమండ్ వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా రాసుకున్నాడని, అయితే ఆయన తప్పుకున్న తర్వాత కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు వేరే ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్ చేసిన చౌకీదార్ ఫైట్ చూసిన తర్వాత, కోహినూర్ ఒక్క దాని గురించే కాదు, ధర్మం గురించి కూడా కథలో ఏమైనా రాసుకుంటే బాగుంటుందనిపించింది. ఆ విషయం పవన్ కళ్యాణ్కి చెప్పితే ఆయనకు కూడా బాగా నచ్చింది.
Also Read : Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ వచ్చేసింది..
దీంతో అప్పుడు కేవలం ఒక్క కోహినూర్ కోసం కాదు, ఒక్కొక్కరు ఒక్కో కోహినూర్గా భావించే ఐదుగురు గురువుల కోసం ప్రయాణం చేస్తున్నట్లు చూపించాను. నిజానికి క్రిష్ రాసుకున్న కథ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో నడుస్తుంది. అది బాగానే ఉంది, కానీ నాకు ఈ సనాతన ధర్మం ఎపిసోడ్ బాగా ఎక్కింది. అందుకే అలా రాసుకున్నాను. నేను రాసుకున్న ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టారంటూ జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
-
OnePlus Nord CE 6: వన్ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్లో
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!