D55: ధనుష్ తో ఆగిన అమరన్ దర్శకుడి సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరన్ సినిమాతో ఒక్కసారిగా కోలీవుడ్ లో రాజ్ కుమార్ పెరియసామి పేరు మారుమోగింది. అమరన్ తో శివకార్తీకేయన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు రాజ్ కుమార్ పెరియసామి. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు రాజ్ కుమార్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమరన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ కు ఇటీవల బ్రేక్ పడింది. తానూ ఈ చిత్రాన్ని నిర్మించలేనని నిర్మాత మధురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.
Also Read : I – Bomma Ravi : మూడో రోజు ఐబొమ్మ రవి కస్టడీ.. పోలిసులకు సహకరించని రవి
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 160 కోట్ల వరకు అవుతుందట. ముఖ్య పాత్ర పోషిస్తున్న ముమ్మట్టి రెమ్యునరేషన్ కింద రూ. 24 కోట్లు తీసుకున్నారట. మిగిలిన అందరి రెమ్యునరేషన్స్ అన్ని కలిపి బడ్జెట్ చాలా అవుతుందని రిస్క్ చేయలేక నిర్మాత మధురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. సినిమా ఫైనాన్షియర్గా పనిచేసే మధురై అన్బు ధనుష్ తో సినిమా చేయాలని భావించి ఓవర్ బడ్జెట్ కారణంగా మధ్యలోనే వదిలేసాడు. అన్బు తప్పుకోవడంతో ఈ సినిమా ఇక ఆగిపోతుందని అందరు భావిస్తున్న టైమ్ లో హీరో ధనుష్ తానే స్వయంగా నిర్మించేందుకు రంగంలోకి దిగాడు. తన స్వీయ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ధనుష్ కు తోడుగా వెంటనే, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ RKFI ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించింది. అమరన్ ను కూడా RKFI నిర్మించింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి పై నమ్మకంతో ధనుష్, కమల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!