Etv Win: ఈటీవీ విన్లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chitram Choodara & Pardhu to Stream from Thursday on ETV WIN: ఈ వారం ఓటీటీ రెండు సినిమాలను తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈటీవీ విన్. వరుణ్ సందేష్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర, అలాగే తమిళ డబ్బింగ్ పార్ధు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్లను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మే 9 నుంచి ఈటీవీ విన్లో ఈ మూవీలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వరుణ్ సందేష్ ‘చిత్రం చూడర’ సినిమాకి ఆర్ఎన్ హర్షవర్థన్ దర్శకుడు. శీతల్ భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలు ధనరాజ్, కాశీ విశ్వనాథ్, రవిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను తొలుత థియేటర్లో విడుదల చేయాలని భావించారు.
HBD Vijay: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బీఎం సినిమాస్ పతాకంపై శేషు మారంరెడ్డి, భాగ్యలక్ష్మీ బోయపాటి నిర్మించగా రథన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవిబాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక పార్థు సినిమాలో మైఖేల్ తంగదురై, సనమ్శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఎకలవ్యన్ పార్థు మూవీకి దర్శకత్వం వహించారు. తమిళ మూవీ ఓమై సెన్నై మూవీకి తెలుగు డబ్ వెర్షన్గా పార్ధు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓమై సెన్నై మూవీ 2021లో థియేటర్లలో రిలీజై సైకో కిల్లర్ మూవీగా ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!