Salman Khan Firing Case: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. అక్కడి నుంచే అంతా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bishnoi Gang Receive Help From Anti National Element Outside India In Salman Khan Firing Case: బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ బయట జరిగిన కాల్పుల ఘటన అందరినీ కలచివేసింది. ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్ సూపర్స్టార్కు భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన చిన్న లింక్ను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) విధించారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల కస్టడీని మరోసారి మే 8 వరకు పొడిగించారు. అదే సమయంలో ఇప్పుడు ఈ విషయంలో మరో పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద ముంబై పోలీసులు MCOCA విధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు భారతదేశం బయట ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి డబ్బు లేదా ఆయుధాల రూపంలో సహాయం లభించిందా అని ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఇప్పుడు అధికారులు తెలిపారు.
KCR : రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదు
Also Read
- Gatta Kusthi 2: "విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది".. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
- Pawan Kalyan: "ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!".. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
- Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్న నగర పోలీసు క్రైమ్ బ్రాంచ్ నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32)లను సోమవారం అరెస్టు చేశారు. అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న లారెన్స్, అమెరికా లేదా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్న అతని తమ్ముడు అన్మోల్ను ఈ కేసులో నిందితులుగా భావిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్ అంతర్జాతీయంగా చురుకుగా ఉన్నందున, అతనికి భారతదేశం వెలుపల ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి ఆయుధాలు లేదా డబ్బు సరఫరా వంటి ఏదైనా సహాయం లభించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు బిష్ణోయ్ ముఠా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భీభత్సం సృష్టించాలని భావించిందని, నగరంలోని వ్యాపారవేత్తలు, సినీ నటులు, బిల్డర్ల నుంచి డబ్బు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు ప్రయత్నించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
-
Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
-
Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!