Salman Khan Firing Case: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. అక్కడి నుంచే అంతా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bishnoi Gang Receive Help From Anti National Element Outside India In Salman Khan Firing Case: బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ బయట జరిగిన కాల్పుల ఘటన అందరినీ కలచివేసింది. ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్ సూపర్స్టార్కు భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన చిన్న లింక్ను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో నిందితులపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) విధించారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల కస్టడీని మరోసారి మే 8 వరకు పొడిగించారు. అదే సమయంలో ఇప్పుడు ఈ విషయంలో మరో పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరి మీద ముంబై పోలీసులు MCOCA విధించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు భారతదేశం బయట ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి డబ్బు లేదా ఆయుధాల రూపంలో సహాయం లభించిందా అని ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఇప్పుడు అధికారులు తెలిపారు.
KCR : రైతు బంధు రాలేదు రుణ మాఫీ రాలేదు
Also Read
- Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్కి కూడా అదే కారణమా?
- Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనపై విచారణ జరుపుతున్న నగర పోలీసు క్రైమ్ బ్రాంచ్ నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32)లను సోమవారం అరెస్టు చేశారు. అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్న లారెన్స్, అమెరికా లేదా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్న అతని తమ్ముడు అన్మోల్ను ఈ కేసులో నిందితులుగా భావిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ వ్యవస్థీకృత క్రైమ్ సిండికేట్ అంతర్జాతీయంగా చురుకుగా ఉన్నందున, అతనికి భారతదేశం వెలుపల ఉన్న దేశ వ్యతిరేక శక్తుల నుండి ఆయుధాలు లేదా డబ్బు సరఫరా వంటి ఏదైనా సహాయం లభించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు బిష్ణోయ్ ముఠా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భీభత్సం సృష్టించాలని భావించిందని, నగరంలోని వ్యాపారవేత్తలు, సినీ నటులు, బిల్డర్ల నుంచి డబ్బు వసూలు చేసేందుకు ముఠా సభ్యులు ప్రయత్నించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!