మీడియాపై యాంకర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ యాంకర్, నటి ఝాన్సీ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. “అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా, ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా… ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Read Also : మాట్లాడడానికి సమయం ఉంది : మంచు విష్ణు
Also Read
“ఇది మీరు చూడాలనుకుంటున్నది కాదు. మీకు బలవంతంగా వాళ్ళు చూపించాలనుకున్నదే చూపిస్తున్నారు. మనమందరం వాచ్ డాగ్స్, స్కేప్ గోట్స్… హిప్నోటిక్ కెమెరా లెన్స్ చూసినపుడు ప్రజలు తమ కంట్రోల్ కోల్పోతారు. ఈ నాన్సెన్స్ కు దూరంగా ఉండండి. వార్తలను జాగ్రత్తగా ఎంచుకోండి” అంటూ గట్టిగానే క్లాస్ పీకింది. అయితే ఆమె ఈ కామెంట్ చేయడం వెనుక ఇటీవల కాలంలో ఇండస్ట్రీ లో జరిగిన పలు పరిస్థితులు, పరిణామాలే కారణమని చెప్పకనే చెప్పింది. సమంత విడాకుల నుంచి ఇంకా చర్చలో ఉన్న ‘మా’ ఎన్నికల వరకు మీడియా చూపిన అతి చొరవ ఆమె చేసిన ఈ పోస్టు కు కారణం.

తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!