Anasuya Bharadwaj: ఏంట్రా మీరంతా అంటూ పరువు తీసేసిన అనసూయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anasuya Bharadwaj Releases a video clarification on her crying video: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ భరద్వాజ్ ఏడుస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం పెద్ద కలకలానికి దారి తీసింది. కొన్నాళ్ళ క్రితం ఒక హీరో అభిమానులతో వివాదం పెట్టుకుని ఎవరికి టార్గెట్ గా మారిన అనసూయ అదే విషయాన్ని బాధపడుతూ ఇప్పుడు వీడియోలో పోస్ట్ చేసిందని చాలా మంది భావించారు. అనేక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అనసూయ సోషల్ మీడియాలో నెగిటివిటీ భరించలేక ఇలా ఏడుస్తుందంటూ ఆమె వీడియోని షేర్ చేశారు. అయితే అది నిజం కాదని తాను రాసింది మీరు సరిగ్గా చదవలేదని ఆమె మరో వీడియో రిలీజ్ చేసింది.
Sreeleela: రష్మిక బిజీ షెడ్యూల్ శ్రీలీలకి కలిసొచ్చింది
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్లైన్ మిస్సైతే..!
తను ఈ వీడియో షేర్ చేసి సెలూన్ కి వెళ్లి రెడీ అయి వచ్చే లోపు ఇంత రచ్చ జరిదిందని చెబుతూ అరేయ్ ఏంట్రా మీరంతా అంటూ కొన్ని సందర్భాల్లో ఏడవ వలసి వస్తుందని అయితే నేను ఏడిస్తే ఎవరేమనుకుంటారో అని ఉండిపోకుండా బాధ కలిగినప్పుడు మనసారా ఏడ్చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ పని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ వీడియో షేర్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే దాన్ని తప్పుగా అర్థం చేసుకుని సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల తాను ఏడుస్తూ వీడియో పెట్టానని అనుకుంటున్నారని అది కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల తాను బాధపడుతున్న మాట వాస్తవమే కానీ ఆ విషయంలో అయితే వారికి ఎదురు వెళ్లి పోరాడుతాను తప్ప ఆ విషయంలో ఏడ్చే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె రాసుకొచ్చింది.
\
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!