Megastar Chiranjeevi: అల్లూరి జయంతి వేడుకలు.. చిరును ఆహ్వానించిన కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలను జూలై 4న భీమవరం లో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఆరోజు భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.
ఇకపోతే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవికి ఆహ్వానం పంపారు. తప్పకుండా ఈ వేడుకకు హాజరై అల్లూరి జయంతి వేడుకల్లో పలు పంచుకోవాలని కోరారు. ఒక్కరోజే కాకుండా ఏడాది పాటు ఈ వేడుక వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగనున్నట్లు తెలిపారు. ఇక చిరు సైతం కిషన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి వేడుకకు వస్తామని తెలిపినట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!