Megastar Chiranjeevi: అల్లూరి జయంతి వేడుకలు.. చిరును ఆహ్వానించిన కిషన్ రెడ్డి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకలను జూలై 4న భీమవరం లో నిర్వహించనున్న విషయం విదితమే. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఆరోజు భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.
ఇకపోతే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవికి ఆహ్వానం పంపారు. తప్పకుండా ఈ వేడుకకు హాజరై అల్లూరి జయంతి వేడుకల్లో పలు పంచుకోవాలని కోరారు. ఒక్కరోజే కాకుండా ఏడాది పాటు ఈ వేడుక వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో కొనసాగనున్నట్లు తెలిపారు. ఇక చిరు సైతం కిషన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి వేడుకకు వస్తామని తెలిపినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Cyber Crime : భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు
-
Iran: “అసలు ట్రంప్ ఎవరు.?” ఇరాన్ ప్రెసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు..
-
Samsung Micro RGB TV: సామ్ సంగ్ మైక్రో RGB స్మార్ట్ టీవీలు విడుదల.. 165Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ అట్మోస్
-
Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!
-
Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?