హిందీ పరిశ్రమ గొప్ప అనుకునే వాళ్లకు… అల్లు అరవింద్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ టాక్ షో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమం లాంచ్ వేడుకలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ టాలీవుడ్ పరిశ్రమ గొప్పదనం, గౌరవం గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ “కేవలం తెలుగు వారి ఉత్సాహానికి, వెల్కమ్ కి ఒక ఉదాహరణ. తెలుగు వారు ఎంటర్టైన్మెంట్ అంటే ఇచ్చే ప్రాముఖ్యత. హిందీ పరిశ్రమ గొప్ప అనుకునే వాళ్లంతా తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక గౌరవమైన చూపు చూస్తున్నారు. నేను అస్తమానూ బాంబే వెళ్తూ ఉంటాను. తెలుగు ఇండస్ట్రీ అంటే ఇది వరకు చూసే చూపులు తెలుసు… ఇప్పుడు వేరు !
Read Also : ‘ఆహా’ అసలు టార్గెట్ ఇదే !
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ఎందుకంటే మన ఇండస్ట్రీ అల్ ఇండియా సౌండ్ చేసింది. అంటే ఈరోజు అన్ని పరిశ్రమల కన్నా తెలుగు పరిశ్రమ అని వారందరికీ అన్పించింది. ఎందుకు అంత గొప్పది అంటే… మీరు కారణం. ఫిలిం ఇండస్ట్రీని అంతగా ప్రోత్సహిస్తూ, ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఈరోజు బిగ్గెస్ట్ కాస్ట్ తో సినిమా తెలుగులోనే తయారవుతున్నాయి. హిందీలో కాదు. ఎందుకంటే తెలుగు వారి సినిమాను ఆల్ ఇండియా చూడడానికి ప్రిపేర్ అయిన సమయం ఆరేళ్ళ కిందనే ‘బాహుబలి’తో వచ్చింది. అప్పటి నుంచి వేవ్ మారిపోయి అలా చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి గౌరవం మనకు ఇస్తున్నారు. అటువంటి గౌరవం నిలబెట్టే పద్ధతిలోనే ‘ఆహా’ ఉంటుందని తెలియజేస్తున్నాను’ అంటూ ప్రసంగం ముగించారు అల్లు అరవింద్. కాగా ఈ షో నవంబర్ 4 న ప్రసారం కానుంది.
- Tags
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం