Prathibimbalu: అక్కినేని సినిమా అర్ధశతదినోత్సవం
By Subbarao N
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prathibimbalu: అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ప్రతిబింబాలు’ సినిమా దాదాపు 40 సంవత్సరాల తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు, కెయస్. ప్రకాశరావు దర్శకత్వంలో జయసుధ, తులసి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను విష్ణుప్రియ సినీ కంబైన్స్ పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా ఈ సినిమాను నవంబర్ 5న రాజేశ్వర్ రాచర్ల సహాయసహకారాలతో విడుదల చేశారు. ఈ సినిమా అర్ధశతదినోత్సవాన్ని చిత్తూరు జిల్లా, అరగొండలోని కృష్ణ థియేటర్ లో ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఉదయం వేడుకలను నిర్వహించిన అనంతరం ‘ప్రతిబింబాలు’ చిత్ర ప్రదర్శన ఉంటుందని, ఆ తర్వాత అతిథులు కాణిపాకం పుణ్యక్షేత్రం సందర్శిస్తారని నిర్మాతలు తెలియచేశారు.
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!