Health Tips :రోజూ రాత్రి దీన్ని తీసుకుంటే..శరీరంలో ఉండే కొవ్వు మొత్తం వెన్నలా కరిగిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అందరు టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు.. ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.. దాంతో అందరికి ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది.. తద్వారా ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది… తిన్న తిండికి కనీసం పావు వంతు కూడా కష్టపడటం లేదు.. దాంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది..అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. మారిన జీవనశైలి వంటి వివిధ రకాల కారణాల చేత మనలో చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. శరీరంలో కొవ్వు పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అయితే మీ కోసం అద్భుతమైన చిట్కా ను తీసుకొచ్చాం.. అదేంటో ఒకసారి చూసేయ్యండి..
ఈ పానీయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఈ పానీయం కోసం 50 గ్రాముల సోంపును, అర టేబుల్ స్పూన్ పసుపును, 25 గ్రాముల అవిసె గింజలను, 25 గ్రాముల జీలకర్రను, 25 గ్రాముల కరివేపాకు పొడిని, 25 గ్రాముల కరక్కాయ పొడిని, అర టేబుల్ స్పూన్ సైంధవ లవణం, 2 చిటికెల ఇంగువను ఉపయోగించాల్సి ఉంటుంది… ముందుగా కళాయిలో అవిసె గింజలను వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే జీలకర్ర, సోంపును కూడా విడివిడిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పదార్థాలను ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి.
Also Read
- Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు స్పూన్ కలిపి తీసుకోవాలి. దీనిని రాత్రి భోజనం చేసిన ఒక గంట తరువాత తీసుకోవాలి. మరిన్ని అద్భుత ప్రయోజనాల కోసం దీనిని ఉదయం, మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. తీసుకున్న ప్రతిసారి గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అలాగే దీనిని వాడినన్ని రోజులు ఎటువంటి జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. చూసారుగా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..