Winter Bath: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా..
- చన్నీళ్లు.. వేడి నీళ్ల కన్నా..
- గోరు వెచ్చని నీళ్లు మంచివంటున్న డాక్టర్లు
- వేడి నీళ్లతో చర్మం పొడిబారిపోయే అవకాశాలు ఎక్కువ
- చర్మ వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలి కాలం వచ్చిందంటే చాలు.. నరాలు కొరికే చలి.. మనల్ని వణికిస్తుంది. రాత్రయితే దుప్పటి కప్పుకున్నా చలి ఆగదు. ఉదయాన్నే లేచి స్నానం చేయాలంటే.. ప్రాణం పోయినంత పని అయిపోతుంది. చాలా మంది చలికాలంలో చన్నీళ్ల కన్నా.. వేడి నీళ్లతోనే స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే.. చలికాలంలో… చన్నీళ్ల కంటే వేడి నీళ్లే డేంజర్ అంటూ.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో…
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
చాలా మంది చలికాలం వచ్చిందంటే.. దుప్పట్లో దూరిపోతారు.. ఉదయం నిద్ర లేవాలంటే బద్దకిస్తారు. రాత్రి ఒంటి నీటి చుక్క పడిందంటే చాలు.. ఒళ్ల జలదరిస్తుంది. అలాంటిది.. స్నానం చేయాలంటే.. తట్టుకోలేము. వేడి నీళ్లతో స్నానం చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతాం. అయినప్పటికి చలికాలంలో వేడి నీటి స్నానం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Read Also:Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తే.. కాస్త రిలాక్స్ డ్ గా ఉంటుందని అందరం అనుకుంటాం.. కానీ అది నిజం కాదని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం శరీరానికి హాయినిచ్చినా.. అలసట నుంచి ఉపశమనం కలిగించినప్పుటికి అది సేఫ్ కాదంటున్నారు. వేడి నీటితో స్నానం చేయడంతో …చర్మంపై ఉండే జిడ్డు పొర తొలగిపోతే దురదకు వస్తుందని తెలిపారు. అంతే కాకుండా..చర్మ వ్యాదులు మరింత పెరుగుతాయంటున్నారు. పాలిసిథెమియా వెరా వ్యాధి ఉన్న వాళ్లయితే.. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also:Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్
అయితే పాలిసిథెమియా వెరా వ్యాధి అనేది.. చర్మం అవసరమైన దానికంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలను విడుదల చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో చర్మం ఎర్రగా కందిపోతుందని హెచ్చరిస్తున్నారు. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారిపోయి, రోమాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటున్నారు స్కిన్ ఎక్స్ పర్ట్స్. అయితే అటు చన్నీళ్ల స్నానం చేసినా.. సమస్యలు వస్తాయని.. అయితే ఈ రెండిండికి మధ్యలో.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో ఉత్తతమని.. వైద్యులు చెబుతున్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం .. కావున మీరు దీన్ని ఫాలో అయ్యేందుకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచింది.
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!