Winter Bath: చలికాలంలో వేడి నీళ్లు మంచివా.. చలి నీళ్లు మంచివా..
- చన్నీళ్లు.. వేడి నీళ్ల కన్నా..
- గోరు వెచ్చని నీళ్లు మంచివంటున్న డాక్టర్లు
- వేడి నీళ్లతో చర్మం పొడిబారిపోయే అవకాశాలు ఎక్కువ
- చర్మ వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువ
చలి కాలం వచ్చిందంటే చాలు.. నరాలు కొరికే చలి.. మనల్ని వణికిస్తుంది. రాత్రయితే దుప్పటి కప్పుకున్నా చలి ఆగదు. ఉదయాన్నే లేచి స్నానం చేయాలంటే.. ప్రాణం పోయినంత పని అయిపోతుంది. చాలా మంది చలికాలంలో చన్నీళ్ల కన్నా.. వేడి నీళ్లతోనే స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే.. చలికాలంలో… చన్నీళ్ల కంటే వేడి నీళ్లే డేంజర్ అంటూ.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also: Unique Offer : రూపాయి నోట్ తెచ్చుకో.. హాఫ్ కేజీ చికెన్ తీసుకో…
Also Read
- Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
- Beetroot Stains : బీట్రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
- Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
- Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
చాలా మంది చలికాలం వచ్చిందంటే.. దుప్పట్లో దూరిపోతారు.. ఉదయం నిద్ర లేవాలంటే బద్దకిస్తారు. రాత్రి ఒంటి నీటి చుక్క పడిందంటే చాలు.. ఒళ్ల జలదరిస్తుంది. అలాంటిది.. స్నానం చేయాలంటే.. తట్టుకోలేము. వేడి నీళ్లతో స్నానం చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతాం. అయినప్పటికి చలికాలంలో వేడి నీటి స్నానం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Read Also:Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తే.. కాస్త రిలాక్స్ డ్ గా ఉంటుందని అందరం అనుకుంటాం.. కానీ అది నిజం కాదని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం శరీరానికి హాయినిచ్చినా.. అలసట నుంచి ఉపశమనం కలిగించినప్పుటికి అది సేఫ్ కాదంటున్నారు. వేడి నీటితో స్నానం చేయడంతో …చర్మంపై ఉండే జిడ్డు పొర తొలగిపోతే దురదకు వస్తుందని తెలిపారు. అంతే కాకుండా..చర్మ వ్యాదులు మరింత పెరుగుతాయంటున్నారు. పాలిసిథెమియా వెరా వ్యాధి ఉన్న వాళ్లయితే.. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also:Couple Kissing on Car Roof: కారు పైకప్పుపై ముద్దు పెట్టుకున్న జంట.. వీడియో వైరల్
అయితే పాలిసిథెమియా వెరా వ్యాధి అనేది.. చర్మం అవసరమైన దానికంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలను విడుదల చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో చర్మం ఎర్రగా కందిపోతుందని హెచ్చరిస్తున్నారు. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారిపోయి, రోమాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటున్నారు స్కిన్ ఎక్స్ పర్ట్స్. అయితే అటు చన్నీళ్ల స్నానం చేసినా.. సమస్యలు వస్తాయని.. అయితే ఈ రెండిండికి మధ్యలో.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో ఉత్తతమని.. వైద్యులు చెబుతున్నారు. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం .. కావున మీరు దీన్ని ఫాలో అయ్యేందుకు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!