Vivek Ramaswamy: నేను ప్రెసిడెంట్ అయితే.. వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Ramaswamy: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంది. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ లాంటి భారతీయ అమెరికన్లు అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2020లో ట్రంప్ ఓడిపోయిన సమయంలో యూఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తానంటూ హామీ ఇచ్చారు.
యాంటిఫా, బ్లాక్ లీవ్స్ మ్యాటర్(బీఎల్ఎం)లో పాల్గొన్న దుండగులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని..జనవరి 6 ఆందోళనకారులు మాత్రం ఇప్పటికీ జైలులో బెయిల్ లేకుండా మగ్గుతున్నారన అన్నారు. బైడెన్ ఆధీనంలోని ‘ ఇన్జస్టిస్’ విభాగం జనవరి 6 ఆందోళనకారులు శాంతియుతంగా చేసిన 1000 మంది నిరసనకారులను అరెస్ట్ చేసిందని అన్నారు. మన న్యాయవ్యవస్థపై చీకట్లు అలుముకున్నాయని అన్నారు.
Also Read
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
Read Also: iPhone 14 Price Drop: ఐఫోన్ 15 లాంచ్కు ముందు.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర! కేవలం రూ. 14 వేలకే
నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీచ్చేందుకు, రాజకీయ కక్షతో కేసులు ఎదుర్కొంటున్న, చట్టపరమైన హక్కులకు దూరమైన అమెరికన్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తాను అని అన్నారు. అమెరికా పోలీస్ శక్తి దుర్వినియోగాన్ని తాను పూర్తిగా నిర్మూలిస్తానని వాగ్ధానం చేశారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకుంటే తాను ఆయనకు ఓటు వేస్తానని రామస్వామి గతంలో వ్యాఖ్యానించారు. ఈ దశాబ్ధంలో అత్యుత్తమమైన ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ప్రశంసలు గుప్పించారు.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు జనవరి 6న యూఎస్ క్యాపిటల్ ముందు నిరసన తెలిపారు. దాడికి పాల్పడ్డారు. ట్రంప్ కావాలనే వారిని రెచ్చగొట్టారని డెమోక్రాట్లు విమర్శించారు. ఈ అల్లర్లలో పాల్గొన్నవారంతా కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రిపబ్లిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వ పోరులో ట్రంప్ 68 శాతం మద్దతుతో మొదటి స్థానంలో ఉండగా.. వివేక్ రామస్వామి 15 శాతం మద్దతుతో రెండోస్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!