Bangladesh: హిందువులపై దాడుల దర్యాప్తు కోసం ఢాకాకు యూఎన్ బృందం..
- షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాలో హిందువులపై దాడులు..
- మైనారిటీలపై దర్యాప్తు కోసం బంగ్లాదేశ్కి యూఎన్ బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని బంగ్లాదేశ్లో ప్రారంభమైన హింసాత్మక నిరసనలకు షేక్ హసీనా తన ప్రధాని మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె సొంత దేశం నుంచి పారిపోయి ఇండియా చేరుకున్నారు. అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి అక్కడ హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరిగాయి. చాలా చోట్ల హిందూ మహిళలపై అకృత్యాలను ఎదుర్కొన్నారు. హిందూ ఆలయాలపై, వ్యాపారాలపై దాడులు చేశారు. అలాగే చర్చ్లను కూడా మతోన్మాద మూకలు వదిలిపెట్టలేదు.
Read Also: Buchepalli Siva Prasad Reddy: దర్శిలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన..
Also Read
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
ఇదిలా ఉంటే, మైనారిటీలపై హింసను దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల పర్యవేక్షణ బృంధం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకి చేరుకుంది. నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అక్కడ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. జమాతే ఇస్లామీ వంటి సంస్థతో పాటు ఇతర ర్యాడికల్ ముస్లిం ఆర్గనైజేషన్లు మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నారనే నివేదికలు ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యుఎన్హెచ్ఆర్సి) ఒక నెలపాటు బంగ్లాదేశ్లో ఉండి, హింసాత్మక ఆరోపణలపై విచారణ జరుపుతుంది. హిందూ మైనారిటీ గ్రూపులు యూఎన్ బృందాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగాబంధు ఫౌండేషన్ తరపున, వారు ప్రతినిధి బృందంతో సమావేశం కావాలని అభ్యర్థించారు. భారీగా హత్యలు జరిగాయని, హిందూ ప్రార్థనా స్థలాలు, నివాసాలు ధ్వంసమైనట్లు పేర్కొంటూ వారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటినియో గుటెర్రస్కి లేఖ కూడా రాశారు.
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!