Covid-19: రెండేళ్లుగా ఒక వ్యక్తిలో కోవిడ్-19.. కొత్త వేరియంట్గా రూపాంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఒక వ్యక్తిలో రెండేళ్ల పాటు ఉండి, కొత్త వేరియంట్గా రూపాంతరం చెందిన ఓ కేస్ స్టడీని ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నివేదించింది. 72 ఏళ్ల వ్యక్తిలో రోగనిరోధక శక్తి లేక కోవిడ్ -19 రికార్డు స్థాయిలో 613 రోజులు ఉంది. లింఫోమా కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన సదరు వ్యక్తి కోవిడ్ని ఎదుర్కోలేకపోయాడు. టీకాలు తీసుకున్నప్పటికీ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా కరోనా వైరస్ తప్పించుకోవడానికి వీలు కలిగింది.
Read Also: Kharge: ప్రధాని మోడీకి ఖర్గే 2 పేజీల లేఖ.. దేనికోసమంటే..!
Also Read
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ఈ కేస్ స్టడీ ముఖ్యంగా తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన ప్రజలను రక్షించాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. టీకాలు వేసుకున్నప్పటికీ, కోవిడ్-19 వల్ల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని చెప్పింది. ఇలా ఒకే వ్యక్తితో దీర్ఘకాలంగా కరోనా వైరస్ ఉండటం వల్ల ప్రత్యేకమైన వైరల్ వేరియంట్ ఉద్భవించే అవకాశాన్ని ఈ కేసు నొక్కి చెబుతోంది. రోగనిరోధక వ్యవస్థ అణిచివేత దీర్ఘకాలిక అంటువ్యాధులు, సంభావ్య కొత్త వైరల్ వేరియంట్లను ఎలా సృష్టిస్తాయో ఈ అధ్యయనం చెప్పింది.
ప్రస్తుతం ఈ కేసులో SARS-CoV-2 ఇన్ఫెక్షన్ యొక్క వ్యవధి చాలా పెద్దది. సాధారణ ప్రజలతో పోలిస్తే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్న వ్యక్తుల్లో దీర్ఘకాలిక అంటువ్యాధులు ఎక్కువని, అయితే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే జనాభా చాలా తక్కువ శాతం ఉన్నందున దీర్ఘకాలిక అంటు వ్యాధులు చాలా అరుదని పరిశోధకులు చెప్పారు.
తాజావార్తలు
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!