Russia-Ukraine War: జైలుపై ఉక్రెయిన్ బాంబు దాడి.. 40 మంది మృతి.. మృతులెవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని జైలుపై ఉక్రెయిన్ అమెరికా తయారు చేసిన హిమార్స్ రాకెట్లతో దాడి చేసిందని, 40 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మరణించారని, 75 మంది గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి కీలక విషయాన్ని వెల్లడించారు. అయితే వీరంతా ఉక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్లే చనిపోయారని చెప్పారు. 40 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలను చంపినట్లు రష్యా ఆరోపించింది. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై ఉక్రెయిన్ బలగాలే బాంబు దాడి జరిపినట్లు వేర్పాటువాదుల ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విషయంపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం.
Fire Accident: 15 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. 8మంది మృతి
Also Read
యుద్ధసమయంలో అజోవ్ ఓడరేవు, స్టీల్ మిల్లుకు రక్షణగా ఉన్న యోధులు రష్యాకు లొంగిపోయారు. దాదాపు 3 నెలల తర్వాత వారు రష్యాకు లొంగిపోవడంతో వారిని వేర్పాటువాద ప్రాంతాల్లోని జైళ్లలో బంధించారు. ఈ నేపథ్యంలో జైలుపై ఉక్రెయిన్ బాంబు దాడిలో ఆ దేశానికే చెందిన 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మరో 75 మంది గాయపడ్డారు. ఎనిమిది మంది జైలు సిబ్బంది కూడా గాయపడ్డారు.
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!