Baba Vanga: ఉగ్రదాడులు, పుతిన్ హత్య.. భయపెడుతున్న “బాబా వంగా” 2024 జోస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Vanga: బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి.
ఆమె 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరగడంతో ఆమె జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని కూడా పిలువబడే బాబా వంగా గతంలో అమెరికాపై జరిగిన 9/11 దాడులు, ప్రిన్స్ డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, బ్రెగ్జిట్ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారు.
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
Read Also: Naga Chaitanya: బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు… వర్కౌట్స్ చూస్తే మతి పోవాల్సిందే
అయితే, 2024లో జరిగే ఏడు సంఘటనలను ఆమె ఊహించింది. ప్రస్తుతం ఇవి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వీటని డైలీ స్టార్ నివేదించింది.
* వచ్చే ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తోటి దేశస్తుడు హత్యయత్నానికి పాల్పడుతాడు.
* యూరప్లో ఉగ్రవాద దాడుల గురించి హెచ్చరించారు. దీంతో పాటు వచ్చే ఏడాది ఓ పెద్ద దేశం జీవ ఆయుధ పరీక్షలు లేదా దాడుల్ని నిర్వహిస్తుంది.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రుణ స్థాయిలు పెరగడం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం.
* 2024లో భయానక ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.
* సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని ఆధ్యాత్మికవేత్త పేర్కొన్నారు. అధునాతన హ్యాకర్లు పవర్ గ్రిడ్లు మరియు నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
* అల్జీమర్స్, క్యాన్సర్ వంటి నయంచేయలేని రోగాలకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
*క్వాంటం కంప్యూటింగ్ లో కీలక పరోగతి ఉంటుందని అంచనా వేశారు.
1911లో వాంపజేలియ పాండేవా డిమిత్రోవా జన్మించారు. ఆ తరువాత ఆమె పేరు బాబా వంగాగా మారింది. 12 ఏళ్ల వయసులో ఓ భారీ తుఫానులో ఆమె తన కళ్లను కోల్పోయింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!