Baba Vanga: ఉగ్రదాడులు, పుతిన్ హత్య.. భయపెడుతున్న “బాబా వంగా” 2024 జోస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Vanga: బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి.
ఆమె 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరగడంతో ఆమె జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని కూడా పిలువబడే బాబా వంగా గతంలో అమెరికాపై జరిగిన 9/11 దాడులు, ప్రిన్స్ డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, బ్రెగ్జిట్ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారు.
Also Read
- Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్లో యూఎఫ్సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!
- Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
- Sundar Pichai Booed at Stanford: సుందర్ పిచాయ్కి షాక్.. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థుల నిరసన
- Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గే ఛాన్స్!
Read Also: Naga Chaitanya: బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు… వర్కౌట్స్ చూస్తే మతి పోవాల్సిందే
అయితే, 2024లో జరిగే ఏడు సంఘటనలను ఆమె ఊహించింది. ప్రస్తుతం ఇవి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వీటని డైలీ స్టార్ నివేదించింది.
* వచ్చే ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తోటి దేశస్తుడు హత్యయత్నానికి పాల్పడుతాడు.
* యూరప్లో ఉగ్రవాద దాడుల గురించి హెచ్చరించారు. దీంతో పాటు వచ్చే ఏడాది ఓ పెద్ద దేశం జీవ ఆయుధ పరీక్షలు లేదా దాడుల్ని నిర్వహిస్తుంది.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రుణ స్థాయిలు పెరగడం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం.
* 2024లో భయానక ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.
* సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని ఆధ్యాత్మికవేత్త పేర్కొన్నారు. అధునాతన హ్యాకర్లు పవర్ గ్రిడ్లు మరియు నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
* అల్జీమర్స్, క్యాన్సర్ వంటి నయంచేయలేని రోగాలకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
*క్వాంటం కంప్యూటింగ్ లో కీలక పరోగతి ఉంటుందని అంచనా వేశారు.
1911లో వాంపజేలియ పాండేవా డిమిత్రోవా జన్మించారు. ఆ తరువాత ఆమె పేరు బాబా వంగాగా మారింది. 12 ఏళ్ల వయసులో ఓ భారీ తుఫానులో ఆమె తన కళ్లను కోల్పోయింది.
తాజావార్తలు
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
India Monsoon Rainfall Deficit: మాయమైన రుతుపవనాలు.. ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్లో యూఎఫ్సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!
ట్రెండింగ్
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!