కాబూల్ను మాత్రం వీడను.. చంపినా సరే అంటున్న పూజారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో.. చాలా హృదయవిదారకమైన పరిస్థితులు కనిపిస్థున్నాయి.. ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని.. దేశాన్ని విడిచి వెళ్లేందుకు చేయని ప్రయత్నాలు లేవు.. దీంతో.. ఎయిర్పోర్ట్లో భయంకరమైన రద్దీ కనబడుతోంది.. విమానం టేకాన్ను వెళ్లే సమయంలోనూ వెంటపడి మరి.. చక్రాల దగ్గరైనా చోటు దొరకకపోతుందా? అంటూ వేలాడి వేళ్లేవాళ్లు కొందరైతే.. మరికొందరు జారిపడి ప్రాణాలు కూడా వదిలారు.. అయితే, ఏదేమైనా.. తాలిబన్లు నా ప్రాణం తీసినా సరే.. తాను మాత్రం కాబూల్ను వదిలేది లేదంటున్నారు ఓ దేవాలయ పూజారి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాబూల్లో వందేళ్ల చరిత్ర కలిగిన రతన్నాథ్ ఆలయం ఉంది.. అక్కడ పండిత్ రాజేష్ కుమార్ అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నారు.. అయితే, తాలిబన్లు చంపితే చంపనీ.. వాళ్లు చంపినా అది నా సేవలాగే భావిస్తా అంటున్నారు.. కొన్ని వందల ఏళ్లుగా ఆయన పూర్వీకులు కూడా ఆ ఆలయ సేవలోనే ఉన్నారట.. అలాంటి ఆలయాన్ని తాను వదిలేసి వెళ్లనని రాజేష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు.. కొంతమంది హిందువులు నన్ను కాబూల్ విడిచి వెళ్లమన్నారు.. వాళ్లే నా ప్రయాణానికి, నేను ఉండటానికి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారన్న ఆయన.. కానీ, ఈ ఆలయంలో నా పూర్వీకులు వందల ఏళ్లుగా సేవ చేశారు. నేను ఈ గుడిని వదలలేను.. తాలిబన్లు చంపితే, నేను దాన్ని నా సేవగా భావిస్తాను అని అంటున్నారు.
Also Read
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Tags
- Afghanistan
తాజావార్తలు
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!