వాల్ట్ డిస్నీ చైర్మన్గా తొలిసారి మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా వాల్ట్ డీస్నీ సంస్థ చైర్పర్సన్గా తొలిసారిగా ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. మేనేజ్మెంట్, ఆర్థిక, సౌందర్య ఉత్పత్తుల రంగాల్లో అపార అనుభవజ్ఞురాలైన 67 ఏళ్ల సూసన్ అర్నాల్డ్ త్వరలో పదవిని స్వీకరించనున్నారు. 14 ఏళ్లుగా డీస్నీ బోర్డు మెంబర్గా ఉన్నారు. గతంలో ప్రపంచంలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అయిన కార్లైల్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. సుసేన్ఆర్నాల్డ్ 2018 నుండి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె మెక్డొనాల్డ్స్ మరియు NBTYలో డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఆమె ఈ నెల 31న బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇగెర్ తన పదవీ కాలంలో సంపాదించిన మార్వెల్ మరియు స్టార్ వార్స్ వంటి బ్రాండ్ల ప్రజాదరణకు వచ్చిన క్రేజ్ను డీస్నీ సంస్థ ఉపయోగించుకొనుంది. స్ట్రీమింగ్ వ్యాపారంవృద్ధి , కోవిడ్ మహమ్మారి కారణంగా పార్క్గోయర్లు, చలనచిత్ర ప్రేక్షకులు తగ్గడంతో డిస్నీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 22 శాతం పడిపోయాయి. అమెరికాలో కాలిఫోర్నియాలో స్థాపించిన వాల్ట్ డీస్నీ.. ఫిల్మ్ ప్రొడక్షన్, టెలివిజన్, థీం పార్కుల యానిమేషన్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?