Emirates flights: ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం.. పేజర్ల, వాకీటాకీలపై నిషేధం
- ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం. పేజర్లు... వాకీటాకీలపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ఇకపై పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించినట్లు ఆ సంస్థ తెలిపింది. దుబాయ్లో ప్రయాణికుల దగ్గర దొరకడంతో పోలీసులు వాటిని జప్తు చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ రెండింటీపై నిషేధం విధించినట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ఈ నిబంధనలు అంతర్జాతీయ ప్రయాణికులందరికీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Kondagattu Anjanna: టీటీడీ శుభవార్త.. నెరవేరనున్న కొండగట్టు అంజన్న భక్తుల కల..
Also Read
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కారణంగా ఇరాక్, ఇరాన్, జోర్డాన్ వచ్చే అన్ని సాధారణ విమాన సర్వీసులను నిలిపివేసింది. ప్రస్తుతం మళ్లీ సర్వీసులను నెమ్మదిగా పునరుద్ధరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మరియు లెబనాన్ మధ్య మాత్రం సర్వీసులు నడవడం లేదు. ఇదిలా ఉంటే ప్రయాణికుల వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రయాణానికి అనుమతి ఇస్తామని ఎయిర్లైన్స్ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఒక్క ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోని క్రికెటర్లు వీళ్లే..
గత నెలలో లెబనాన్లో ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో వందలాది మంది చనిపోగా.. వేలాది మంది గాయపడ్డారు. ఇక మరుసటి రోజే వాకీటాకీలు కూడా పేలిపోయాయి. ఈ ఘటనలో కూడా పలువురు ప్రాణాలు వదిలారు. దీంతో పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే ఈ రెండింటీపై పలు దేశాలు నిషేధం విధించాయి. వాటిని ఉపయోగించొద్దని ఆదేశాలు ఇచ్చాయి. అయితే వీటిని ఇజ్రాయెలే పేల్చిందని ఆరోపించాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అనంతరం హిజ్బుల్లా అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ హతం చేసిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్పై 180 క్షిపణులను ప్రయోగించింది. కానీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: అత్యధికంగా టీ20 ప్రపంచ కప్లో ఆడిన మహిళ ఆటగాళ్లు వీళ్లే
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..